Home / Tollywood News
తెలుగు చిత్ర పరిశ్రమలో రవితేజకు ఉన్న క్రేజే వేరు . అందరు మాస్ మహారాజా అని పిలుచుకుంటారు. రవి తేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా జూలై 29న థియేటర్లో సందడి చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో తొందరలో విడుదల అవ్వబోతుంది .సెప్టెంబరు నెలలో స్ట్రీమింగ్ అవ్వనుంది.
నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ-2 మూవీ బాక్సాఫీసు వద్ద కలెకన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలై అన్ని భాషల్లోనూ ఈ సినిమా హిట్ టాక్తో దూసుకుపోతుంది . ప్రేక్షకులు థియేటర్స్ వద్ద క్యూ కడుతున్నారు. ఆగస్టు 13న విడుదల ఐనా ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలను అందుకుంది.
విజయ్ దేవరకొండ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా నటించిన సినిమా " లైగర్ " నేడు రిలీజ్ అయింది . నిజానికి చెప్పాలంటే పూరి జగన్నాధ్ ఈ సినిమాకి ఎన్నడూ లేని విధంగా సీన్స్ కొత్తగా సృష్టించుకుంటు దర్శకత్వం వహించారనే చెప్పుకోవాలి . ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచే లైగర్ సినిమా బృందం ప్రమోషన్స్ బాగా చేశారు.
తమిళ హీరోయిన్ త్రిష తెలుగులో అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న ఈమె త్వరలోనే మన అందరికి ఒక షాక్ న్యూస్ చెప్పనుందని ఓ వార్త తెగ చక్కర కొడుతోంది. త్రిష రాజకీయాల్లోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
విజయ్ దేవరకొండ మామూలుగానే కోపం చాలా ఎక్కువ. విజయ్ కు ఆటిట్యూడ్ కూడా ఎక్కువే ఉంటుందని ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ పెద్దలు అనుకుంటున్నారు . ఒక రకంగా చెప్పాలంటే యూత్కు విజయ్ దేవరకొండ బాగా కనెక్ట్ అయ్యాడు.
నేషనల్ క్రష్ రష్మీక మందన్న " సీతారామం " సినిమాతో ఈ అమ్మడు రూటు మార్చేసింది . తన నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్లో నటించటానికి రష్మీక మందన రెడి ఐనట్లు తెలిసిన సమచారం .
" బింబిసార " సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టరుగా నిలిచింది. బ్లాక్బాస్టర్ హిట్ టాక్తో సక్సెస్ ఫుల్గా బాక్సాఫీసు వద్ద ఫుల్ రన్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త ఆప్టేట్ వచ్చింది .
దర్శకుడు సుకుమార్తో గతంలో విజయ్ దేవరకొండ ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు సెట్స్ పైకి రాలేకపోయింది.విజయ్ తన ప్రాజెక్ట్స్ లైగర్, కుషి మరియు జన గణ మనతో బిజీగా ఉండగా, సుకుమార్ తన చిత్రం పుష్ప 2 కోసం పని చేస్తున్నాడు.
అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుకుమార్ రూపొందించిన 'పుష్ప: ది రైజ్' బ్లాక్ బస్టర్ గా ఎన్నిరికార్డులు సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ చిత్రం ఇపుడు దక్షిణ భారత ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ( సైమా ) 10వ ఎడిషన్ తెలుగు విభాగంలో నామినేషన్ల జాబితాలో ముందుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో లీడర్ 2 సినిమా చేయడానికి శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నట్టు ఈ మధ్య కాలంలో ప్రచారం జరుగుతోంది. ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మాతల్లో ఒకరైన అరుణ గుహన్ని సమీప భవిష్యత్తులో లీడర్ 2 చేసే అవకాశం గురించి అడిగినపుడు ఆమె స్పందించారు.