Home / Telangana
Deputy Chief Minister Bhatti Vikramarka : ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయా వర్గాలకు చెందిన వారికి రాజకీయ అధికారం కల్పించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్వహించిన ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలోని అన్నిరకాల వనరులను వెనుకబడిన వర్గాలకు ఇవ్వాలనేది కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు. వెనుకబడిన వర్గాలను దృష్టిలో […]
Rains: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించటంతో జోరుగా వానలు పడుతున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రుతుపవనాల రాకతో జూన్ రెండోవారం నుంచి విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పింది. ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, […]
Union Minister Kishan Reddy : పాకిస్థాన్తో జరిగిన యుద్ధంతో దేశ ప్రజలు పండుగ చేసుకుంటుంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిలు మాత్రం అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు దేశ సైనికుల పోరాటాలను తక్కువ చేసేలా మాట్లాడటం బాధాకరమన్నారు. భారత్కు చెందిన రఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని కూలాయని రాహుల్ అడగటం సిగ్గు చేటన్నారు. శుక్రవారం ఢిల్లో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా […]
TPCC Chief Mahesh Kumar Goud : బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిర్గతం చేశారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కిషన్రెడ్డిల లోపాయకారి ఒప్పందంతోనే బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారంటూ విమర్శలు చేశారు. ముందుగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ అధినాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీలో ఎవరికి ఎంత ప్యాకేజీ అందిందో బహిర్గతం చేయాలన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ […]
KCR, Harish Rao meet at Erravelli Farmhouse : సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి ఫాంహౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు శుక్రవారం భేటీ అయ్యారు. మూడున్నర గంటలపాటు ఈ భేటీ కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణపై కేసీఆర్ చర్చించారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ కాళేశ్వరం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. జూన్ 5వ తేదీన కేసీఆర్, 9న మాజీ మంత్రి హరీశ్రావు, […]
Telangana: తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈమేరకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. అలాగే 30 నుంచి […]
Makthal MLA Vakiti Srihari Road Accident: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రమాదానికి గురయ్యారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శుక్రవారం హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును మరో కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటన షాద్నగర్ ప్రాంతంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి […]
Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. అయితే 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాల్లో ఉత్తమ చిత్రాలుగా నిలిచిన సినిమాల జాబితాను విడుదల చేశారు. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ప్రముఖ సినీనటుడు మురళీ మోహన్ ప్రెస్ మీట్ నిర్వహించి జాబితాను విడుదల చేశారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అవార్డులతో తెలంగాణ సినిమా పరిశ్రమకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని, భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు విడుదల చేసేందుకు […]
Telangana: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు గాను దోస్త్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తయింది. ఫస్ట్ ఫేజ్ లో 89,572 మంది విద్యార్థులు సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 60,436 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. ఈ మేరకు దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కోటాయింపుపై ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణా రెడ్డి వివరాలు తెలిపారు. అయితే ఈసారి డిగ్రీలో కామర్స్ కోర్సుకు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. […]
Lifting of the ten gates of Jurala : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 18 ఏళ్లలోనే మే నెలలో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రల్లో కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాలల్లోకి […]