Home / Telangana
CM Revanth Reddy participated in the ‘Jai Hind Rally’ : దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావులేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. భారత సైన్యం విజయవంతంగా ‘ఆపరేషన్ సిందూర్’ను నిర్వహించిందన్నారు. రాజకీయాలకు అతీతంగా ‘ఆపరేషన్ సిందూర్’కు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు మేడ్చల్లోని బాచుపల్లిలో కాంగ్రెస్ ‘జైహింద్ ర్యాలీ’ నిర్వహించింది. వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో సీఎం రేవంత్, మంత్రులు, పీసీసీ […]
Good news for Farmers : జూన్ 2వ తేదీన భూమి లేని నిరుపేద రైతులు అసైన్డ్ భూములను సేద్యం చేస్తున్నవారికి పట్టాలు ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గురువారం అధికారులతో జరిగిన సమావేశంలో పొంగులేటి కీలక సూచనలు చేశారు. ధరణిలో ఏర్పడ్డ ఇబ్బందులు మరోసారి రిపీట్ కావొద్దని, ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లు జరగొద్దని సూచించారు. చిన్న చిన్న భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు సరదాల కోసం […]
BJP MLA Raja Singh’s sensational comments : గులాబీ పార్టీపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమలం పార్టీలో బీఆర్ఎస్ విలీనంపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనని తేల్చిచెప్పారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ వాళ్లు కూడా బీజేపీని బీఆర్ఎస్లో విలీనం చేసేవారని కామెంట్స్ చేశారు. ఒకవేళ బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను బీఆర్ఎస్ వాళ్లే ప్రకటిస్తారని తెలిపారు. గతంలో కూడా ఇదే జరిగిందని, అందుకే […]
Supreme Court: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రభాకర్ రావుకు పాస్ పోర్టు ఇవ్వాలని సూచించింది. పాస్ పోర్టు వచ్చిన 3 రోజుల్లో ప్రభాకర్ రావు భారత్ కు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు […]
Kavitha: కొంతకాలంగా బీఆర్ఎస్ కు అంటీ ముట్టనంటూ ఉంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్లాన్ జరిగిందని, తాను వద్దని వాదించానని కవిత సంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్ కు కాళేశ్వరం విషయంలో నోటీసులు వస్తే పార్టీలో చర్చ జరగలేదని, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేయలేదని కవిత అన్నారు. తాజాగా కేసీఆర్ కు […]
Telangana: రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నిన్నటితో రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. కాగా సోమవారం రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు 2 రోజుల్లోనే రాష్ట్రమంతా విస్తరించాయి. దీంతో రాష్ట్రమంతా వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాలు యాక్టీవ్ గా ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన బలపడిందని, ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. […]
Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గద్దర్ అవార్డులను నేడు ప్రకటించారు. జ్యూరీ చైర్ పర్సన్ జయసుధతో పాటు ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు పురస్కారాలను ప్రకటించారు. అయితే 2024 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా కల్కి మూవీ ఎంపికైంది. రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడో బెస్ట్ ఫిల్మ్ గా లక్కీ భాస్కర్ అవార్డును సొంతం చేసుకున్నాయి. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు మొత్తం 14 ఏళ్లకు గాను అవార్డులు వెల్లడించనున్నారు. […]
GHMC: హైదరాబాద్ నగరంలో మరో భారీ ఫ్లై ఓవర్ నిర్మించేందుకు జీహెచ్ఎంసీ కార్యచరణ మొదలుపెట్టింది. అందులో భాగంగా గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్ నుంచి డీఎల్ఎఫ్ మీదుగా కిలోమీటర్ మేర ఫ్లైఓవర్ నిర్మించేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. ఈ ఫ్లైఓవర్ ను మూడు లైన్లలో నిర్మించాలని భావిస్తుండగా ఒక చోట అండర్ పాస్ నిర్మించేందుకు కూడా అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. కాగా ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 150 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. అయితే ఈ […]
Minister Tummala Nageswara Rao on Rythu Bharosa: త్వరలోనే అన్నదాతలకు మంచి రోజులు రాబోతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుందని తెలిపారు. ఆర్థిక సమస్యను అధిగమించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రుణమాఫీ చేశారన్నారు. గతేడాది ఖరీఫ్ పంట కాలంలో రైతుల ఖాతాల్లో రూ.33 వేల కోట్లు జమ చేసినట్లు చెప్పారు. దేశంలో అత్యధికంగా ధాన్యం సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. నల్లగొండ జిల్లాలో […]
RGUKT 2025 Admissions Online: తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. యూనివర్సిటీ ఉపకులపతి గోవర్దన్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ నెల 31వ తేదీ నుంచి జూన్ 21 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. జులై 4వ తేదీన ప్రొవిజినల్ ఎంపిక జాబితాను ప్రకటించి, జులై 7వ తేదీన తొలి దశ కౌన్సెలింగ్ […]