Home / Telangana
హైదరాబాద్ మెట్రో రైళ్లు ఆదివారం కిటకిటలాడాయి. ఆదివారం ఒక్క రోజే 3.5 లక్షల మంది మెట్రో ప్రయాణం చేసారు. దీనికి కారణం ఉప్పల్ లో జరిగిన భారత్-ఆసీస్ ల మధ్య మ్యాచ్ జరగడమే కారణం. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ను చూసేందుకు నగరంలోని నలుమూలల నుంచి అభిమానులు తరలివచ్చారు.
వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలయ్యింది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది.
ఆడపడుచులంతా పుట్టింటికి చేరుకుని కన్నులపండువగా పూలపండుగ అయిన బతుకమ్మను జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు ప్రకృతితో మమేకమై ఘనంగా బతుకమ్మలు పేర్చుతారు. ప్రతీ సాయంత్రం వాటి చుట్టూ ఆడిపాడతారు. ఈ తొమ్మిది రోజులూ అమ్మవారికి ఏ రోజు ఏఏ నైవేధ్యం సమర్పిస్తారో ఓ సారి చూసేద్దామా..
పూలు బాగా వికసించి, జలవనరులు సమృద్ధిగా ఉండే సమయంలో వచ్చే పండుగ ఈ బతుకమ్మ. భూమి నీరు ప్రకృతితో మనుషులకు ఉండే అనుబంధాన్ని ఈ పండుగ గుర్తుచేస్తుంది. ఈ సంబరాల్లో భాగంగా రోజుకో బతుకమ్మని ఆరాధించి ఆఖరి రోజు అయిన 9రోజు నీటిలో బతుకమ్మని నిమజ్జనం చేస్తారు. మరి బతుకమ్మను ఎందుకు నిమజ్జనం చెయ్యాలి? దాని వెనుకున్న రహస్యమేంటి? బతుకమ్మ నిమజ్జనంతో వచ్చే లాభాలేంటో తెలుసుకుందామా..
మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో తెలంగాణాలో రాజకీయ వార్ రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రధానంగా టీఆర్ఎస్, భాజాపా నేతల మద్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఓ వైపు కేంద్రం పై కేసిఆర్ కాలుదువ్వుతుంటే, మరో వైపు భాజపా కేసిఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అబలల పై దాడులు ఆగడం లేదు. అకారణంగా మహిళల పై దాడులు చేస్తూ భయాందోళనలు రేకెత్తిస్తున్నారు. తాజాగా భాగ్యనగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ సమీపంలో దారుణం చోటుచేసుకొనింది
వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలవ్వనుంది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది.
తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం నుండి ప్రారంభం కానున్న బతుకమ్మ పండుగ సంబరాలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు
కుకట్ పల్లి లోని వివేకానంద నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు నోటు పుస్తకాలను భాజపా నేత రవికుమార్ యాదవ్ ఉచితంగా పంపిణీ చేసారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా నవీన్ మిట్టల్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.