Home / Road Accident
కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్యాంకర్ను - సుమో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందుతుంది. కాగా వీరంతా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లా
శీతాకాలంలో పొగమంచు కారణంగా రోడ్లపై ప్రమాదాలు జరగడం మనం గమనించవచ్చు. అయితే అమెరికాలో తాజాగా జరిగిన ఘోర ప్రమాదంలో దాదాపు 158 వాహనాలు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా.. 25 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఊహించని ఈ దుర్ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వరంగల్ లో విషాదకర ఘటన జరిగింది. దసరా పండగను పురస్కారించుకొని స్వగ్రామానికి వెళ్తున్న ఓ కుటుంబంపై విధి కన్నెర్ర జేసింది. ఊహించని ఈ ఘటనలో ఓ యువతి, ఆమె తండ్రి మరణించగా.. ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా కిష్టాపురం
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని స్థానికులు
ఇటలీలో ఘోర ప్రమాదం జరిగింది. వెనిస్ లో పర్యాటకులతో వెళ్తోన్న ఓ బస్సు అదుపుతప్పి బ్రిడ్జ్పై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 21 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటకులంతా వెనీస్లోని చారిత్రక ప్రాంతాల్ని సందర్శించి తిరిగి వారి క్యాంపింగ్ సైట్కు వెళ్తుండగా
మైలవరం నియోజకవర్గం గుంటుపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనలో స్కూల్ ఆటో బోల్తాపడగా.. ఓ విద్యార్థిని మృతి చెందింది. అదే విధంగా 14 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన నిన్న(మంగళవారం) సాయంత్రం ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొత్తం తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఏడుగురి పరిస్థితి విషయంగా ఉంది. శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో కేవీ పల్లి మండలం మఠం పల్లి వద్ద తుఫాన్ వెహికల్ లారీని ఢీకొనడంతో 5 మంది మృతి చెందగా మరో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో కనీసం 11 మంది మరణించారు. ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
చిత్తూరు జిల్లాలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడమాలపేట చెక్ పోస్టు దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోగా.. అదే మార్గంలో వస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. చిత్తూరు నుంచి బైక్పై వెళ్తున్న ముగ్గురు రోడ్డుపై అడ్డంగా ఉన్న
కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. వయనాడ్లో ఓ జీప్ లోయలోకి దూసుకెళ్లి ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వాళ్లంతా మహిళలే కావడం గమనార్హం. ఘటనలో డ్రైవర్ సహా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.