Home / Road Accident
Breaking News: శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నీలం జూట్ మిల్ సమీపంలోని జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. గ్రానైట్ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో గ్రానైట్ బ్లాక్ లారీ క్యాబిన్ పై పడింది. లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుని మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సుతో సహా నాలుగు లారీలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు […]
Massive Road Accident at Palnadu District Andhra Pradesh: పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. వినుకొండ మండల పరిధిలోని శివాపురం గ్రామ శివారులో మినీ ట్రక్కును ఎదురుగా వచ్చిన లారీ అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ ట్రక్కులో ఉన్న ఐదుగురు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో కొంతమందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుత్రికి తరలించారు. […]
13 Died in Chhattisgarh Road Accident: చత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 9 మంది మహిళలు, 4 చిన్నారులు ఆరు నెలల చిన్నారి కూడా ఉన్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. […]
3 Dead in Road Accident at Hyderabad Outer Ring Road: తెలంగాణలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్లోని అబ్ధుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై అర్ధరాత్రి కారు.. ఎదురుగా ఆగి ఉన్న బొలెరోను బలంగా ఢీకొట్టింది. అయితే బొలెరో వాహనాన్ని వెనుకనుంచి వేగంగా ఢీకొట్టడంతో కారు ముందుభాగం ఇరుక్కుపోయింది. కారులో ఇరుక్కున్న ముగ్గురిని బయటకు తీస్తుండగా మంటలు చెలరేగాయి. బొలెరో డ్రైవర్ ఒకరిని కాపాడగా.. మరో ఇద్దరు మంటల్లో సజీవ దహనమయ్యారు. […]
Punjab: పంజాబ్ రాష్ట్రంలో రహదారి నెత్తురోడింది. పటియాలా సిటీలో ఇవాళ సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మరో విద్యార్థికి తీవ్రంగా గాయాలయ్యాయి. పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా సిటీలో ఏడుగురు స్కూల్ విద్యార్థులను పాఠశాల నుంచి ఇంటికి తీసుకువెళ్తున్న ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న టిప్పర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు సహా కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందినట్టు పటియాలా జిల్లా ఎస్పీ పల్విందర్ సింగ్ చీమా వెల్లడించారు. ప్రమాదంలో ఇన్నోవా పూర్తిగా […]
8 People Dead in Bihar Road Accident: బీహార్లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా కారు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో 8 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కటిహార్ జిల్లాలోని పోతియా సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుపాల్ ప్రాంతానికి చెందిన కొంతమంది పెళ్లి వేడుకలకు హాజరై […]
Five Dead Road Accident in andhrapradesh ongole dist: ఏపీలో ఆదివారం ఉదయాన్నే ఒకే సమయంలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దీంతో రహదారులు రక్తమోడాయి. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు మండలంలోని కొప్పోలు సమీపంలో ఓ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. అయితే బోల్తాపడిన ఈ లారీని అదే సమయంలో మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. […]
Nandyal: ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో బొలేరో వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. కాగా బాధితులు శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్లి వస్తున్నట్టు బంధువులు తెలిపారు. ఘటనలో 21 మందికి గాయాలు కాగా స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలైన ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితులంతా ఆదోనికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని […]
Nellore: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద కారు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఐదుగురు మెడికోలు సహా.. మొత్తం ఆరుగురు మృతిచెందారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇంట్లో ఉన్న రమణయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఇక కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఐదుగురు ప్రాణాలు […]
Six Killed Road accident in ferozpur: పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నుహ్ జిల్లాలోని ఫిరోజ్పూర్ ఝిర్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇబ్రహీంబాస్ గ్రామ సమీపంలో ఢిల్లీ-ముంబై జాతీయ రహదారిపై పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఓ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పారిశుద్ధ్య కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం […]