Home / Rajahmundry
Akhanda Godavari project: అఖండ గోదావరి ప్రాజెక్ట్ పనులకు రాజమండ్రి వద్ద శంకుస్థాపన జరిగింది. కార్యక్రమానికి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎంపీ పురంధేశ్వరి హాజరయ్యారు. రూ. 94.44 కోట్ల వ్యయంతో 2027 గోదావరి పుష్కరాల సమయానికి రాజమండ్రి వద్ద గోదావరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి అనగానే గుర్తొచ్చేది గోదావరి తీరం. అఖండ గోదావరి […]
Akhanda Godavari Project: గోదావరి నది పరిసర ప్రాంతాల అభివృద్ధి, పర్యాటక వసతుల కల్పన కోసం చేపడుతున్న అఖండ గోదావరి ప్రాజెక్ట్ పనులను నేడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రిలోని పుష్కర ఘాట్ వద్ద కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించనున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్ పనులతో గోదావరి నది అందాలు మరింత పెరగనున్నాయని నేతలు భావిస్తున్నారు. ఈసందర్భంగా వందేళ్ల చరిత్ర […]
4 Killed in Accident Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మరొకరికి తీవ్రగాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. కాగా స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని […]