Home / movie news
దర్శకధీరుడు రాజమౌళి చిత్రం RRR అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. పలువురు హాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్లకు చేరలేకపోయింది, అయితే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ యొక్క పరిశ్రమ నిపుణులను ఆకట్టుకోవడానికి బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్కి సైన్ చేశాడు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నందున ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ వినపడలేదు. ఇప్పుడు స్క్రిప్ట్ మొత్తం దర్శకుడు ఫైనల్ చేసినట్లు తాజా సమాచారం.
తన తొలి చిత్రం ఉప్పెనతో విపరీతమైన క్రేజ్ను సంపాదించుకున్న కృతి శెట్టి ’ది వారియర్‘ మరియు ’మాచర్ల నియోజకవర్గం‘ తో ప్లాప్ లు చూసింది. కొత్త ప్రాజెక్ట్కి ఆమె సంతకం చేసింది. ఆమె యంగ్ హీరో శర్వానంద్కి జోడీగా కనిపించబోతోంది.
మళ్ళీ రావా’, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’.
''ఆ నలుగురు" చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకుని, "పెళ్లయిన కొత్తలో" చిత్రంతో దర్శకుడిగా మారిన "మదన్" ఆకస్మిక మరణం చెందారు.
నందమూరి బాలకృష్ణ తన చిత్రం ఆదిత్య 369కి సీక్వెల్ చేయాలని నిర్ణయించారు. ఈ సీక్వెల్కు ఆదిత్య 999 అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా అంచనాలు ఉన్నాయి.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం జైలర్. నెల్సన్ రచన మరియు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో శాండల్ వుడ్ అగ్రనటుడు శివరాజ్ కుమార్ కూడ నటిస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నవంబర్ 16న పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. గురువారం ఆయన 3వ రోజు కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్బంగా తాతయ్య 3వ రోజు వేడుకలకు హాజరైన రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ, కుమార్తె భారతి అందరి దృష్టిని ఆకర్షించారు.
నటి కల్పిక గణేష్ సమంత మయోసైటిస్ ఏ స్టేజ్లో ఉందో తాజాగా వెల్లడించింది. సమంత నటించిన ‘యశోద’ సినిమాలో కల్పిక గణేష్ ఓ పాత్రలో నటించింది. గత శుక్రవారం విడుదలైన యశోద పాజిటివ్ టాక్ తో థియేటర్లలో సందడి చేస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు న ఆయన నటించిన ‘జల్సా’ చిత్రాన్ని పలు ధియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్ర ప్రదర్శన ద్వారా జనసేన పార్టీ కార్యకర్తలు రూ. కోటి విరాళాన్నిసేకరించారు.