Home / Maoists
Maoists Warn MP Raghnandan Rao: మెదక్ ఎంపీని చంపేస్తామని పీపుల్స్ వార్ మావోయిస్టుల పేరుతో కొందరు బెదిరించారు. ఇవాళ సాయంత్రం వరకు ఆయనను చంపుతామని హెచ్చరించారు. తాను మధ్యప్రదేశ్ కి చెందిన మావోయిస్టునని దుండగుడు చెప్పాడు. అయితే ఫోన్ ను ఎంపీ పీఏ ఆన్సర్ చేశారు. దమ్ముంటే ఎంపీ రఘునందన్ ని కాపాడుకోవాలని బెదిరింపులు చేశాడు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కాగా ఎంపీ రఘునందన్ రావు ఇవాళ మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో పర్యటించారు. […]
Maoists: లొంగిపోయిన మావోయిస్టుతోపాటు మరొక గ్రామస్తుడిని నక్సలైట్లు హత్య చేశారు. ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో ఆదివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో సెండ్రబోర్, యమపూర్ గ్రామాలకు చెందిన సమ్మయ్య, వేకో దేవాలను శనివారం రాత్రి సాయుధంగా వచ్చిన మావోయిస్టులు అపహరించారు. ఇద్దరినీ పోలీస్ ఇన్ ఫార్మర్ నేపంతో మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి దారుణంగా హత్య చేశారు. సమాచారం చేరవేస్తున్నారనే.. సమ్మయ్య మాజీ మావోయిస్టు […]
Two Maoists Killed In Encounter: ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలోని చోటేబేటియా పోలీస్ట్ సేషన్ పరిధిలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఇద్దరు మావోలు మృతిచెందారు. ఇందులో ఒక మహిళా మావోయిస్టు ఉన్నారు. కాగా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాగి ఉన్నారన్న సమాచారంతో డీఆర్జీ, బీఎస్ఎఫ్ పోలీసులు కాంకేర్ జిల్లాలోని అడువుల్లో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో అమతోలా- కల్పార్ గ్రామాల సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో […]
Telangana Maoists Party Calls Bandh: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్ కౌంటర్లలో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. నంబాల కేశవరావు, సుధాకర్, భాస్కర్ వంటి మావోయిస్టు నేతలు చనిపోయారు. దీంతో తెలంగాణ మావోయిస్టు పార్టీ ఇవాళ తెలుగు రాష్ట్రాల బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో ఏజెన్సీలో ఉద్రిక్తత నెలకొంది. బంద్ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రా- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో కేంద్ర బలగాలు భారీ […]
Encounter in Alluri District: దేశంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోయిస్టులను రూపుమాపేందుకు భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు ఉదయ్, అరుణగా గుర్తించారు. కాగా మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉదయ్ ఉన్నారు. అలాగే […]
4 Maoists Killed in Madhya Pradesh Encounter: మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలో నిన్న భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోలకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందారు. గోండియా, రాజ్ నందగావ్, బాలాఘాట్ డివిజన్లకు చెందిన మావోయిస్టులు దాదర్ అడవుల్లో సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో హాక్ ఫోర్స్, పోలీసులు కలిసి 25 బృందాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహించాయని, అందులో భాగంగానే ఎదురుకాల్పులు జరిగాయని బాలాఘాట్ ఎస్పీ అదిత్య మిశ్రా తెలిపారు. […]
Bhadradri: దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ముమ్మరంగా కొనసాగుతోంది. అందులో భాగంగా తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు అణువణువు జల్లెడ పడుతున్నాయి. కాగా ఈ మధ్య కాలంలో కర్రెగుట్టలు, నారాయణపూర్ మాధ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు, మావోయిస్టు నేతలు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన మావోయిస్టుల్లో పలువురిపై భారీగా రివార్డులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ ఆర్థిక సాయం […]
18 Maoists Surrendered in Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో 18 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ను కలిసి లొంగిపోతున్నట్టు తెలిపారు. వీరంతా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో చురుకుగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. లొంగిపోయిన మావోల్లో 10 మందిపై రూ. 38 లక్షల రివార్డ్ ఉన్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ మాట్లాడారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న […]
Maoist ask to PM Modi to Call the Discussion: పాకిస్తాన్ కాల్పుల విరమణను కోరితే సరేనన్న ప్రధాని మోదీ ప్రభుత్వం తమను ఎందుకు పట్టించుకుంటలేదని ప్రశ్నించారు మావోయిస్టులు. ఇందుకుగాను దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప పేరుతో మావోయిస్టులు లేఖను రిలీజ్ చేశారు. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ పై లేఖలో చర్చించారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతో ఎన్ కౌంటర్ జరిగిందని అన్నారు. గత ఆరు నెలలుగా […]
2 Maoist killed in Jharkhand Encounter: జార్ఖండ్ లోని లటేహర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోలు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున లటేహర్ జిల్లాలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు ప్రారంభించాయి. ఈ సందర్భంగా మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపాయి. దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పులు జరిపారు. చనిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ చీలిక వర్గమైన జార్ఖండ్ జన ముక్తి పరిషత్ చీఫ్ పప్పు లోహరా, […]