Home / Latest News
Petrol Price: పాకిస్థాన్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రభావంగా.. లీటర్ పెట్రోల్, డీజిల్పై హఠాత్తుగా 35 రూపాయలను పెంచేశారు. దీంతో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మరింత ముదురుతున్నాయి.
President: రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ద్రౌపది ముర్ము.. తొలిసారిగా తన ప్రసంగాన్ని పార్లమెంట్ లో వినిపించారు. పార్లమెంట్ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. దీంతో ద్రౌపది ముర్ము.. తన తొలి ప్రసంగాన్ని పార్లమెంట్ సాక్షిగా వినిపించారు.
It Raids: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ సహా.. వివిధ జిల్లాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే.. ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 50 బృందాలుగా విడిపోయిన అధికారులు.. 40 చోట్ల సోదారు నిర్వహిస్తున్నారు.
Taraka Ratna Health: నందమూరి తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్లు.. నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. ఈ మేరకు తారకరత్న ఆరోగ్యంపై తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
Hyderabad Sea: హైదరాబాద్ కు సముద్రం రానుంది. హైదరాబాద్ లో సముద్రం ఏంటి అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే కాని.. నిజమైన సముద్రం కాదు. సినిమా కోసం సముద్రం తరహా సెట్ వేస్తున్నారు. మరి ఇది ఎక్కడో తెలుసా?
Dasara Teaser: నాని నటించిన తాజా చిత్రం 'దసరా' ఈ చిత్ర టీజర్ నేడు విడుదలైంది. ఇప్పటికై ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో ఈ సినిమా టీజర్ ను రాజమౌళి విడుదల చేశారు. తమిళంలో ధనుష్.. హిందీలో షాహిద్ కపూర్.. మళయాళంలో దుల్కర్.. కన్నడలో రక్షిత్ శేట్టి ఏకకాలంలో విడుదల చేశారు.
Mahatma Gandhi: భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన వారిలో మెుదటి వ్యక్తి మహాత్మ గాంధీ. ఎంతో మంది మహానుభావులలో గాంధీ పేరు ముందు ఉంటుంది. దేశ స్వాతంత్ర్యంలో గాంధీ పాత్ర అలాంటిది. సత్యాన్ని చేతపట్టి.. బ్రిటిష్ వారిని పారదోలిన గొప్ప నేత గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే. గాంధీ లేకుంటే.. దేశం స్వాతంత్య్రాన్ని పొందేది కాదు. అలాగే గాంధీ చేసిన సేవలను దేశం ఎన్నటికి మరవదు.
Odisha Minister: ఒడిశాలో కాల్పులు కలకలం రేపాయి. ఏకంగా మంత్రిపైనా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆరోగ్యశాఖ మంత్రిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బ్రెజరాజ నగర్లోని గాంధీ చౌక్ వద్ద మంత్రి నబకిశోర్దాస్పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మంత్రి తీవ్రంగా గాయపడ్డారు.
IND Vs NZ 2nd T20: మెుదటి టీ20లో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. వన్డే సిరీస్ తర్వాత ఉత్సాహంతో బరిలోకి దిగిన టీమిండియాకు పరాభవం ఎదురైంది. మెుదటి టీ20లో బౌలర్లు, బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ సిరీస్ పై ఆశలు నిలుపుకోవాలంటే.. భారత్ ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంటుంది. ఒకవేళా ఒడితే మాత్రం సిరీస్ ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంటుంది.
Madya Pradesh: ప్రభుత్వం ఉద్యోగం ఉంటే చాలు.. ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు ఓ యువకుడు. భార్యకు ఉండాల్సిన అర్హతలను వివరిస్తూ.. ఓ యువకుడు ప్లకార్డుతో రోడ్డుపై నిలబడి ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కానీ దీని వెనక ఓ కారణం ఉందని.. యువకుడు తెలిపాడు. కేవలం ఇది అందరిని నవ్వించడానికే చేసినట్లు తెలిపాడు.