Home / Kistwar
Encounter is Continue in Jammu and Kashmir: జమ్ముకాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. దాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ను మరింత ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. అనుమాతులను అదుపులోకి తీసుకున్నాయి. ఎక్కడికక్కడ తనిఖీలు […]
4 Terrorist arrested in Jammu & Kashmir: కొంతకాలంగా జమ్ముకాశ్మీర్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన తర్వాత వాతావరణం ఆందోళనకరంగా ఉంది. అయితే మళ్లీ ఇటువంటి దాడులు జరగకుండా ఆర్మీ, భద్రతా సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అనుమానం ఉన్న చోట తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రతాబలగాలు పెద్ద సంఖ్యలో ముష్కరులను హతమార్చాయి. అలాగే పెద్ద […]