Home / Gujarat
కలలు అమ్మేవారిని గుజరాతీలు గెలిపించరని పరోక్షంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్ధేశించి అన్నారు
ఆప్ అంటే "అరవింద్ అడ్వర్టైజ్మెంట్ పార్టీ" అని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ నేత అజోయ్కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రకటన రాజకీయాలు, అవినీతికి పాల్పడుతున్న ఆప్ని అరవింద్ అడ్వర్టైజ్మెంట్ పార్టీ, అరవింద్ యాక్టర్స్ పార్టీ, అరవింద్ ఐష్ పార్టీ అని పిలవాలని అన్నారు.
అహ్మదాబాద్లోని ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అతడిని ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు. నగరంలోని ఘట్లోడియా ప్రాంతానికి చెందిన విక్రమ్ అనే ఆటోడ్రైవర్ కేజ్రీవాల్ని తన ఇంట్లో డిన్నర్ చేయమని అభ్యర్థించాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ పర్యటనలో ఊహించని ఆహ్వానం ఎదురయింది. అహ్మదాబాద్లో ఆటో రిక్షా డ్రైవర్ల సమావేశంలో ప్రసంగిస్తున్నప్పుడు, వారిలో ఒక ఆటోడ్రైవర్ కేజర్ీవాల్ ను డిన్నర్ కు ఆహ్వానించారు.
2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి సామాజిక హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్కు శుక్రవారం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సాక్షుల తప్పుడు వాంగ్మూలాలను రూపొందించి, అల్లర్లపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన నానావతి కమిషన్ ముందు వాటిని ప్రవేశపెట్టారని తీస్తా సెతల్వాద్పై ఆరోపణలు ఉన్నాయి.
సూరత్లోని కతర్గామ్ ప్రాంతంలో గణపతి ఆకారంలో ఉన్న వజ్రం ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థికి అట్రాక్షన్ గా నిలుస్తుంది. 500 కోట్ల రూపాయల విలువైన ఈ 27 క్యారెట్ల వజ్రాన్ని 16 సంవత్సరాల క్రితం పాండవ్ కుటుంబీకులు కనుగొన్నారు.
ప్రముఖ సింగర్ వైశాలి బల్సారా అనుమానాస్పద మృతి చెందారు. ఈ ఘటన గుజారాత్లో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతి పై పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు విషయాల్లోకి వెళ్తే గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో ప్రముఖ గాయని వైశాలి బల్సారా మృతదేహం అనుమానాస్పదంగా మృతి చెందారు.
కుక్కలను ప్రేమించే వారు, ఇష్టపడని వారు తక్కువే. ఎందుకంటే కుక్క విశ్వాసపాత్రమైన జంతువు. అందుకు పలువురు కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడతారు. మరి గుజరాత్ లోని ఒక గ్రామంలో అయితే వీధి కుక్కలకు కోట్లాది రూపాయల భూమిని కేటాయించి మరీ సాకుతున్నారు.
బిల్కిస్ బానో కేసులో ప్రమేయం ఉన్న 11 మంది దోషుల విడుదలను రద్దు చేయాలని మహిళా హక్కుల కార్యకర్తలు మంగళవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇది సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసు కాబట్టి దోషులను విడుదల చేయరాదని పిఐఎల్లో పేర్కొన్నారు.
గుజరాత్కు చెందిన తన్వీ, హిమాన్షు పటేల్ దంపతులు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు తమ కార్పొరేట్ వృత్తిని స్వచ్ఛందంగా వదిలేసారు. తమ వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్న రైతు దానిపై రసాయనాలు పిచికారీ చేశాడని తెలుసుకున్న వారు తమ వృత్తులను విడిచిపెట్టారు.