Home / Gujarat
Bypoll Elections in 4 States: నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం 5 వరకు సాగనుంది. లూథియానా (పంజాబ్), కాళీగంజ్( వెస్ట్ బెంగాల్), కాడి, విసవడర్ (గుజరాత్), నీలంబూర్ (కేరళ) స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా నిఘా ఏర్పాటు చేశారు. […]
Gujarat Ex CM Vijay Rupani Dead Body found by the DNA Test: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. ప్రమాదంలో చనిపోయిన వారి బాడీలు మాంసపు ముద్దలుగా మారడంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. దీంతో డీఎన్ఏ పరీక్షల ద్వారా బాడీలను గుర్తించి బంధువులకు వాటిని అప్పగిస్తున్నారు. అయితే అహ్మాదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో ఒక్కరు మినహా.. అందరూ […]
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ లో నిన్న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. విజయ్ రూపానీ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. అలాగే విమాన ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. కాగా అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు […]
PM Modi Visits Ahmedabad Plane Crash Spot: అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రమాదం జరిగిన మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా విమాన ప్రమాద వివరాలను అధికారుల వద్ద అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడి సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోదీ పరామర్శించారు. […]
PM Modi Visits Plane Crash Spot Ahmedabad: ప్రధాని నరేంద్ర మోదీ నేడు అహ్మదాబాద్ వెళ్లనున్నారు. విమాన ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. కాగా నిన్న అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిన 265 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికుల్లో 241 మంది కన్నుమూశారు. రమేశ్ విశ్వాస్ అనే వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. చనిపోయిన వారిలో 229 మంది ప్రయాణికులు కాగా, 12 మంది విమాన సిబ్బంది, […]
PM Modi at the 20th anniversary of Gujarat’s urban growth story: గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన గుజరాత్ అర్బన్ గ్రోత్ స్టోరీ 20వ సంబురాల్లో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. ఉగ్రవాదం పరోక్ష యుద్ధం కాదని, ఇది యుద్ధ వ్యూహాంగా మారిందని, పాక్ మనపై యుద్ధానికి దిగుతోందని ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 6 తర్వాత జరిగిన ఆపరేషన్లో మృతిచెందిన వారికి పాక్ ప్రభుత్వ అధికార లాంఛనాలతో […]
PM Modi Gujarat Tour: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ఆయన సొంత రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ముందుగా వడోదరలో నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జాతీయ జెండాలతో వడోదర ప్రజలు ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. మరోవైపు 30వేల మంది మహిళలు ప్రధానిపై పూల వర్షం కురిపించారు. మరోవైపు వడోదరలో సిందూర్ సమ్మాన్ యాత్రలో కల్నల్ సోఫియా ఖురేషీ కుటుంబం […]
Covid- 19 Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ చాటుగా తన పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 1000 దాటి పోయింది. దీంతో కరోనాపై అన్ని రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య వంద దాటింది. కరోనా పాజిటీవ్ వచ్చిన వారిని హోం […]
Man Arrested for Spying Pakistan: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఓ వ్యక్తి పాక్కు చేరవేశాడు. దీంతో ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గుజరాత్లోని కచ్లో ఈ ఘటన జరిగింది. సహ్దేవ్ సింగ్ గోహిల్ ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నాడు. 2023 జూన్, జూలై మధ్యలో వాట్సాప్ ద్వారా అదితి భరద్వాజ్ అనే మహిళతో అతడు పరిచయం పెంచుకున్నాడని గుజరాత్ ఏటీఎస్ […]
Chandola Demolition Phase 2: అహ్మదాబాద్ చరిత్రలోనే బీజేపీ ప్రభుత్వం అతిపెద్ద ఆపరేషన్ చేపట్టింది. చందోలాలో అక్రమంగా చేపట్టిన బంగ్లాదేశీయుల నిర్మాణాలను ప్రభుత్వం నేలమట్టం చేసింది. ఈ మేరకు భారీ ఎత్తున జేసీబీలు, పోలీసు బలగాలతో రెండో దశ ఆపరేషన్ చేపట్టింది. డోలా సరస్సు లోని 100 ఎకరాల స్థలంలో ఎక్కువ మంది బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తుండడంతో అక్రమ నిర్మాణాలను తొలగింపు ప్రక్రియ చేపట్టింది. శాంతి భద్రతల సమస్య రాకుండా భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. […]