Home / Gujarat
గుజరాత్ రాష్ట్రంలో రెండు విడతలుగా డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ పేర్కొన్న మేర, డిసెంబర్ 1, 5 వ తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.
సబర్మతి నదిపైన గల అటల్ వంతెనపై గంటకు 3,000 మంది సందర్శకులను మాత్రమే అనుమతించాలని అహ్మదాబాద్ పౌర సంఘం నిర్ణయించింది.
గుజరాత్ లో వంతెన కూలి అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన మోర్బి ఘటనా సమయంలో ఓ వ్యక్తి సాహోసపేతంగా వ్యవహరించారు. నదిలో పడి గిలగిలా కొట్టుకుంటున్న ప్రజల్ని ప్రాణాలు కాపాడి మరణాల సంఖ్య తగ్గించాడు. అందరి ప్రసంశలు అందుకొన్నారు.
గుజరాత్ లోని మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలోరాజ్కోట్కు చెందిన బీజేపీ ఎంపీ మోహన్భాయ్ కుందారియా కుటుంబ సభ్యులు 12 మంది ఆదివారం ప్రాణాలు కోల్పోయారు.
మరమ్మత్తులు చేసిన 5రోజుల్లోనే పురాతన వంతెన కూలిపోవడం పై మాజీ సుప్రీకోర్టు, లేదా హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
ముంబై-గాంధీనగర్ వందే భారత్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ శనివారం ఉదయం గుజరాత్లోని అతుల్ రైల్వే స్టేషన్లో పశువును ఢీకొట్టడంతో రైలు ముందు ప్యానెల్ దెబ్బతింది.
గుజరాత్ రాష్ట్రం వడోదరలో అల్లర్లు చోటుచేసుకొన్నాయి. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చే క్రమంలో వివాదం చోటుచేసుకొనింది. దీంతో ఇరువర్గాల మద్య మాటల యుద్దం తీవ్రం దాల్చింది. హఠాత్తుగా ఓ వర్గం వారు మరో వర్గంపై రాళ్లు రువ్వుకోవడం, విధ్వంసానికి దిగారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గుజరాత్ కెవాడియాలోని ఏక్తా నగర్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద మిషన్ లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి)ని ప్రారంభించారు.
యావత్ ప్రపంచాన్ని కరోనా గడగడలాడించింది. కాగా ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకుంటూ కరోనా మహమ్మారి కథ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో కరోనా కొత్త రూపం కలవరపాటుకు గురి చేస్తోంది.
భారతదేశంలో వీధి కుక్కలకు ఉన్న గౌరవం కూడ ముస్లింలకు లేదని మజ్లిస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గుజరాత్లో జరిగిన నవరాత్రి గర్బా కార్యక్రమంలో రాళ్లు రువ్వారని ఆరోపిస్తూ కొంతమంది ముస్లిం వ్యక్తులను స్తంభానికి కట్టేసి కొట్టిన నేపధ్యంలో ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ ఒక వీడియోను విడుదల చేసారు.