Home / Andhra Pradesh
YCP Leader Slams Ex MLA Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని అసమర్థుడని.. ఆయనను నమ్మి మోసపోయానంటూ వైసీపీ కీలక నేత, కృష్ణా జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాసిం అలియాస్ అబూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అతడు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ఆయన కొడాలి నాని తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. కొడాలి నాని నమ్మక ద్రోహి అని, తనని […]
AP High Court Holiday from Today: ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సెలవులు నేటి నుంచి జూన్ 13 వరకు ఉండనున్నట్లు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ జూన్ 16 నుంచి హైకోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని, అప్పటినుంచే అన్ని కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే ఈ వేసవి సెలవుల్లో హైకోర్టు పలు కీలక అంశాలను ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ వేసవి సెలవుల్లో అత్యవసర వ్యాజ్యాలకు సంబంధించిన కేసుల విచారణకు […]
New Ration card Issue in Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రజలకు తీపికబురు అందింది. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాను కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 30 వరకు ఈ కేవైసీ చేసుకునేందుకు లబ్దిదారులకు గడువు […]
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడి భగభగలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వేసవి దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న నాలుగురోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడతాయని […]
Tirumala: కఠియుగ వైకుంఠం తిరుమల. దేవదేవుడు కొలువైన తిరుమలకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో కష్టాలు పడుతూ స్వామి దర్శనానికి వస్తుంటారు. స్వామిని క్షణకాలమైనా దర్శించుకుని ఆనంద పడుతుంటారు. తమ కోరికలు తీర్చాలని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక తిరుమలకు వస్తున్న భక్తులకు టీటీడీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. వసతి, భోజన, దర్శన ఏర్పాట్లు, పారిశుద్ధ్యం వంటి వసతులు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. సామాన్యంగా […]
Annavaram: కాకినాడ జిల్లా అన్నవరంలో కొలువుదీరిన సత్యదేవుడి వార్షిక కళ్యాణం గురువారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను గ్రామోత్సవం అనంతరం రాత్రి 9 గంటలకు కళ్యాణవేదిక వద్దకు తీసుకువచ్చారు. సుగంధభరిత పుష్పాలతో అలంకరించిన వేదికపై దంపతులను.. మరో వేదికపై పెళ్లి పెద్దలైన సీతారాములను ఆశీనులను చేసి పండితులు కళ్యాణతంతుకు శ్రీకారం చుట్టారు. సుముహూర్త వేళ జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఒకరి శిరస్సుపై ఒకరు ఉంచారు. స్వామి, అమ్మవారి మెడలో మూడుముళ్లు వేశారు. […]
CM Chandrababu: పౌరసరఫరాల వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల సంతృప్తే పరమావధిగా తీర్చిదిద్దాలన్నారు. రేషన్ సరుకుల పంపిణీ, దీపం-2 పథకం అమలు, ధాన్యం సేకరణలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు నిర్దేశించారు. ప్రజలు పూర్తి సంతృప్తి చెందేలా సేవలు అందించాలన్నారు. ఎక్కడా రేషన్ బియ్యం రీ సైక్లింగ్ జరగకుండా చూడాలన్నారు. రైస్ కార్డులో పేర్లు నమోదైనప్పటికీ, జీఎస్డబ్ల్యుఎస్ డేటాలో లేని 79వేల, 173 మంది వివరాలపై వెంటనే పరిశీలన చేసి […]
CM Chandrababu: ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్ పై ఫోకస్ పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. సచివాలయంలో ప్లానింగ్, స్వర్ణాంధ్ర విజన్, జీఎస్డీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి ఉద్యోగి నుంచి సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరికీ కెపాసిటీ బిల్డింగ్ కోసం శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పీ4 కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి ఛైర్మన్ గా 25 మందితో […]
Meternity Leaves: ఏపీలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 120 రోజులు ప్రసూతి సెలవులు ఇస్తుండగా.. తాజాగా వాటిని 180 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల తరహాలోనే ఏపీలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేయనున్నారు. సెలవుల పెంపుతోపాటు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇద్దరు పిల్లలకు మాత్రమే ప్రసూతి సెలవులు […]
Rain Alert For Next Two Days in Telangana and Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలో ఇవాళ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురు గాలుల దాటికి చెట్లనుంచి మామిడికాయలు రాలిపోయాయి. దీంతో మామిడి రైతులు లబోదిబోమంటున్నారు. అలాగే ఆయా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అదే విధంగా అక్కడక్కడ పిడుగులు పడే చాన్స్ […]