Home / Andhra Pradesh
AP Minister Said Nandi Awards Announce Soon: చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల్లో నంది పురస్కారం ఒకటి. సినీరంగంలో విశేష సేవలు అందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కిస్తుంది. అయితే ఈ అవార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకటిస్తామని ఏపీ పర్యాటక శాఖ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఆదివారం (మే 18) ఏలూరులో జరిగిన భైరవం మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. […]
Terroists in vizianagaram Andhra Pradesh: ఏపీలోని విజయనగరంలో ఉగ్రవాదుల కలకలం రేగింది. ఉగ్రవాదానికి ఇద్దరు ఆకర్షితులైనట్లు తెలిసింది. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు విజయనగరంలో ఇద్దరు అనుమానితులను అదుపులో తీసుకున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. టెర్రరిస్ట్ ఐడియాలజీతో గడుపుతున్న సిరాజ్ ఉర్ రెహ్మాన్(29)పై గత కొంతకాలంగా పోలీసులు నిఘా ఉంచారు. అనుమానం వచ్చి అతడిని పట్టుకున్నారు. ఈ మేరకు విచారించగా.. అతడు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ […]
Tragedy: అన్నమయ్య జిల్లాలో ఘోర విషాదకర ఘటన జరిగింది. పీలేరు సమీపంలోని కురవపల్లిలో ఇవాళ ఉదయం కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ప్రమాదంలో కర్నాటకకు చెందిన ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ముగ్గురు చనిపోగా.. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కారును జేసీబీ సాయంతో బయటకు తీశారు. మృతులది కోలార్ ప్రాంతంగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం […]
Andhra Pradesh: కడప నగరంలో ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రాజీవ్ పార్కు సమీపంలో తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేశారు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా వారు ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అసదుల్లా, ఓవాస్ గా తెలిపారు. భారత్కు వచ్చి ఐదేళ్లు అవుతుందని.. నంద్యాలలో కొంతకాలం ఉన్న వారు.. రెండు నెలల క్రితం కడపకు వచ్చినట్టు చెప్పారు. కడపలో ఐస్ […]
Rain Alert to Telangana and Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వర్షం పడొచ్చని తెలిపింది. సాయంత్రం నుంచి రాత్రి సమయాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 24 గంటల్లో ఈదురుగాలులతో వర్షం పడవచ్చని తెలిపింది. ఏపీలోని అల్లూరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం […]
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. సినిమాల్లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటే.. ఇప్పుడు రియల్ హీరోగా ప్రజలకు సాయం చేస్తూ గుండెల్లో చోటుసంపాదించుకుంటున్నారు. ఎవరైనా తమ సంపాదనను విలాసవంతమైన జీవితానికి ఖర్చు పెడుతారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తన సంపాదనను పేద ప్రజల కోసం ఖర్చు చేస్తూ.. ఆపదలో ఉన్న వాళ్లందరికీ సాయం చేస్తూ.. మనసున్న […]
CM Chandrababu: జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ యోగా డేపై ఏపీ సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. యోగా డేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ప్రధాని వస్తున్న కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంతో పాటు.. రాష్ట్రంలో అభ్యాసానికి ఇది నాంది కావాలన్నారు. కాగా “యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్” ను ఈ ఏడాది యోగా డే థీమ్ గా తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరినీ యోగా డే లో భాగస్వాములను చేయాలని.. కనీసం 2 […]
AP Liquor Scam: లిక్కర్ స్కామ్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కాం సొమ్మును రియల్ ఎస్టేట్లోకి మళ్లించారు. మూడేళ్లలో మూడు వేల కోట్లకు ఆదాయం చేరుకుంది. జగన్ కుటుంబానికి చెందిన సన్నిహిత వ్యక్తి కధ నడిపించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోవిందప్ప బాలాజీ విచారణలో ఈ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై కేంద్రంగా అనేక షెల్ కంపెనీలు నడిపించినట్లు సమాచారం. ముంబైలోని ఎంజె మార్కెట్లోని ఎనిమిది కంపెనీలకు లిక్కర్ స్కాం ముడుపులు […]
Andhra Pradesh: ఏపీలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) 2025 ఫలితాలు రిలీజయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఏప్రిల్ 30న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,39,840 మంది విద్యార్థులు హజరయ్యారు. వీరిలో 1,33,358 మంది క్వాలిఫై అయ్యారు. ఉత్తీర్ణత శాతం 95.36 గా ఉందని అధికారులు తెలిపారు. ఫలితాల్లో బాలికలు సత్తా చాటారని చెప్పారు. అత్యధికంగా అల్లూరి సీతారామారాజు జిల్లాలో […]
Eluru: ఏపీలో మరో విషాదకర ఘటన జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఈతకెళ్లి ఐదుగురు బాలురు మృతిచెందిన ఘటన మరువక ముందే మరో విషాద ఘటన జరిగింది. ఏలూరు జిల్లా భీమడోలు మండలం కోమటిగుంట వద్ద చెరువులో మునిగి ముగ్గురు మృతిచెందారు. పెదలింగంపాడులో ఓ వేడుకకు హాజరైన నలుగురు యువకులు తిరుగు ప్రయాణంలో కోమటిగుంట చెరువు వద్ద ఆగారు. ముగ్గురు చెరువులోకి దిగగా.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. మృతులను పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన […]