Home / Andhra Pradesh
Machilipatnam: భైరవం మూవీ టీమ్ మచిలీపట్నంలో సందడి చేసింది. అక్కడ జరుగుతున్న మసూల బీచ్ ఫెస్టివల్ లో పాల్గొంది. అయితే మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ లో జూన్ 8 వరకు బీచ్ ఫెస్టివల్ జరగనుంది. అందులో భాగంగా నేడు 2కే రన్ నిర్వహించారు. అందులో భైరవం మూవీ టీమ్ పాల్గొంది. బీచ్ ఫెస్టివల్ ప్రచారం కోసమే 2కే రన్ నిర్వహించినట్టు అధికారులు చెప్పారు. అందులో భాగంగానే మూవీ నటీనటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా […]
Andhra Pradesh: రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ నెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములవ్వాలని కావాలని సీఎం సూచించారు. విద్యాసంస్థలు, వైద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టేషన్లు, రహదారులకు ఇరువైపులా ట్రీ గార్డులతో ప్లాంటేషన్ చేయాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఇది గతేడాది 29 శాతం వరకు […]
Kumki Elephants: చిత్తూరు జిల్లా కుప్పంలోని ననియాల ఎలిఫెంట్ క్యాంపునకు మరో 2 కుంకీ ఏనుగులు చేరుకున్నాయి. కర్ణాటక నుంచి వినాయక, జయంత్ అనే పేర్లు గల ఏనుగులను కుప్పంలోని ఎలిఫెంట్ క్యాంపు అటవీ అధికారులకు అప్పగించారు. మొత్తంగా 6 కుంకీలను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరాగా.. పది రోజుల క్రితం 4 కుంకీ ఏనుగులు పలమనేరులోని ముసలిమడుగు ఎలిఫెంట్ ప్రాజెక్టు వద్దకు వచ్చాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం […]
AP: ఏపీలో మరో భారీ స్కాం బయటపడింది. సినిమా యానిమేషన్ పేరుతో సుమారు రూ. 500 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డ విజయవాడకు చెందిన కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపిక్స్ పేరుతో ఆఫీస్ ఓపెన్ చేసి కోట్లల్లో పెట్టుబడులు పెట్టించి కిరణ్ మోసానికి పాల్పడ్డాడు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ నేర్పుతామని నమ్మించి సంస్థలో పెట్టుబడులు పెట్టించినట్లు తెలుస్తోంది. కిరణ్ మాటలు నమ్మి పెట్టుబడి పెట్టి మోసపోయిన […]
Rains: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించటంతో జోరుగా వానలు పడుతున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రుతుపవనాల రాకతో జూన్ రెండోవారం నుంచి విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పింది. ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, […]
CN Chandrababu: రేపు కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు రేపు మధ్యాహ్నం ముమ్మిడివరం చేరుకోనున్నారు. చంద్రబాబు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి రేపు ఉదయం 10 గంటలకు బయలుదేరి 12 గంటల 25 నిమిషాలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుండి హెలికాప్టర్లో బయలుదేరి 12 గంటల 50 నిమిషాలకు సిహెచ్. గున్నేపల్లి చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద […]
AP: జూన్ నెలలో తల్లికి వందనం, అన్నదాత పథకం డబ్బులు అకౌంట్లలో వేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా త్వరలోనే సంక్షేమ కేలండర్ ను ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు టీడీపీ ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప మహానాడు అద్భుతంగా జరిగిందని.. జిల్లా నాయకత్వం అంతా కలిసి పనిచేసి మహానాడు, బహిరంగ సభను విజయవంతం చేశారన్నారు. కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు […]
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్- దక్షిణ ఛత్తీస్ గఢ్ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, […]
BreakingNews: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జూన్ 10న విశాఖ రానున్నారు. బీచ్ రోడ్లో జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన వివరాలను విశాఖ కలెక్టరేట్కు అధికారులు పంపించారు. జూన్ 10న ఉదయం పదకొండున్నర గంటలకు ద్రౌపదీ ముర్ము ప్రత్యేక విమానంలో డిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్కు వెళ్తారు. అక్కడ జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం […]
Kadapa: కడప వేదికగా మూడు రోజులుగా టీడీపీ మహానాడు జరుగుతోంది. కార్యక్రమానికి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కాగా సమావేశాల్లో నేడు మూడోరోజు సమావేశాలు జరుగుతున్నాయి. నేడు చివరిరోజు కావడంతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అందరి దృష్టి మూడోరోజు బహిరంగ సభపైనే ఉంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరుగుతుంది. కాగా సభలో ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం […]