Home / Andhra Pradesh
14 Days Remand to Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కుమార్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అతనికి వచ్చేనెల మూడో తేదీ వరకు గుంటూరు ఆరవ అదనపు కోర్టు రిమాండ్ విధించింది. పీటీ వారెంట్ మీద అనంతపురం జైలు నుంచి గుంటూరు కోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. రిమాండ్ విదించడంంతో బోరుగడ్డ అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పెదకాకాని మండల సర్వేయర్ మల్లిఖార్జునరావును బెదిరించడంపై కేసు నమోదైంది. 2016 మే 9న తన స్థలానికి […]
Pawan Kalyan on Sleeper Cells in AP: రాష్ట్రంలో అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని లేఖలో పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి, మన్యం జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. స్లీపర్ సెల్స్, తీవ్రవాద సానుభూతిపరుల ఉనికిని గుర్తించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా […]
2 Terrorist arrested in Vizianagaram: విజయనగరంలో బాంబుపేలుళ్లతో అస్థిరపరచాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను ఆదిలోనే దర్యాప్తు సంస్థలు భగ్నం చేశాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ విజయనగరం, హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో నిందితులు సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆరుగురు వ్యక్తులు ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకోగా.. […]
TDP and YCP Leaders Clashes at Tiruvuru in NTR District: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్తత నెలకొంది. నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా వివాదం చెలరేగింది. దీంతో టీడీపీ, వైసీపీ నేతల వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే వైసీపీ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీలోకి వెళ్లారు. కాగా నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తిరువూరు ఇవాళ ఉదయం నుంచి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. […]
DGP on Shakthi App: రాష్ట్రంలోని మహిళల భద్రతే లక్ష్యంగా సీఎం చంద్రబాబు శక్తి మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టారని డీజీపీ హరీశ్ కుమార్ గుప్త తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన ఈ యాప్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీసులు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.52 కోట్లకు పైగా శక్తి యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని వివరించారు. హిందీ, […]
AP Minister Said Nandi Awards Announce Soon: చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల్లో నంది పురస్కారం ఒకటి. సినీరంగంలో విశేష సేవలు అందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కిస్తుంది. అయితే ఈ అవార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకటిస్తామని ఏపీ పర్యాటక శాఖ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఆదివారం (మే 18) ఏలూరులో జరిగిన భైరవం మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. […]
Terroists in vizianagaram Andhra Pradesh: ఏపీలోని విజయనగరంలో ఉగ్రవాదుల కలకలం రేగింది. ఉగ్రవాదానికి ఇద్దరు ఆకర్షితులైనట్లు తెలిసింది. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు విజయనగరంలో ఇద్దరు అనుమానితులను అదుపులో తీసుకున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. టెర్రరిస్ట్ ఐడియాలజీతో గడుపుతున్న సిరాజ్ ఉర్ రెహ్మాన్(29)పై గత కొంతకాలంగా పోలీసులు నిఘా ఉంచారు. అనుమానం వచ్చి అతడిని పట్టుకున్నారు. ఈ మేరకు విచారించగా.. అతడు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ […]
Tragedy: అన్నమయ్య జిల్లాలో ఘోర విషాదకర ఘటన జరిగింది. పీలేరు సమీపంలోని కురవపల్లిలో ఇవాళ ఉదయం కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ప్రమాదంలో కర్నాటకకు చెందిన ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ముగ్గురు చనిపోగా.. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కారును జేసీబీ సాయంతో బయటకు తీశారు. మృతులది కోలార్ ప్రాంతంగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం […]
Andhra Pradesh: కడప నగరంలో ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రాజీవ్ పార్కు సమీపంలో తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేశారు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా వారు ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అసదుల్లా, ఓవాస్ గా తెలిపారు. భారత్కు వచ్చి ఐదేళ్లు అవుతుందని.. నంద్యాలలో కొంతకాలం ఉన్న వారు.. రెండు నెలల క్రితం కడపకు వచ్చినట్టు చెప్పారు. కడపలో ఐస్ […]
Rain Alert to Telangana and Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వర్షం పడొచ్చని తెలిపింది. సాయంత్రం నుంచి రాత్రి సమయాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 24 గంటల్లో ఈదురుగాలులతో వర్షం పడవచ్చని తెలిపింది. ఏపీలోని అల్లూరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం […]