Home / అంతర్జాతీయం
కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. మన దేశ జాతీయ జెండాను ఘోరంగా అవమానించారు. దీంతో ఇరువర్గాల మద్య చోటుచేసుకొన్న అనుకూల, వ్యతిరేక నినాదాలతో ఉధ్రిక్తత వాతావరణం చోటుచేసుకొనింది.
పాములు మనుషులను ఉక్కిరిబిక్కిరి చేసి చంపి మింగిసిన ఉదంతాలను అనకొండ లేదా ఇతరత్రా మూవీలోస్ చూసి ఉంటాం కానీ నిజ జీవితంలో అలాంటి ఘటనలను చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ ఈ తరహాలోనే ఇండోనేషియాలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను భారీ కొండచిలువ మింగేసింది.
ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం అక్కడి భారతీయులందరినీ వెంటనే దేశం విడిచి వెళ్లాలని కోరింది.
ఉగాండాలో ఘోరం చోటుచేసుకొనింది. ఓ పాఠశాలలో చెలరేగిన మంటల్లో 11 మంది విద్యార్ధులు అగ్నికి ఆహుతైనారు. శరీరాలు సైతం గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. తీవ్ర గాయాలైన మరికొంత మంది విద్యార్ధులను వైద్యశాలకు తరలించారు.
బ్రిటన్ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమిస్తామని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే ప్రధాన అజెండా అని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు.
బ్రిటన్ యొక్క 57వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తు్న్న రిషి సునక్ కింగ్ చార్లెస్ III కంటే ధనవంతుడు
దశాబ్దాలుగా స్నానం చేయని కారణంగా ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి అని పేరుగాంచిన ఇరాన్ వ్యక్తి 94 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి.
వలస పేరుతో భారతదేశానికి వచ్చి, మనలను బానిసలుగా చేసిన బ్రిటిష్ దేశానికి ఇప్పుడు భారత సంతతి వ్యక్తి , ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ ప్రధాని కావడం గర్వకారణం. సుమారు 200 ఏళ్లు మనల్ని పాలించిన ఆంగ్లేయులను ఇప్పుడు మనవాడు పరిపాలించనున్నాడు. అందులోనూ దీపావళి రోజే రిషి ఎన్నిక కావడం మరో విశేషం. ఈరోజు మనవాడు బ్రిటన్ ప్రధాని అవ్వడంతో ఇది కదా మనకు అసలైన దీపావళి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆయనకు ఇండియాతో ఉన్న అనుబంధం ఏంటి? బ్రిటన్ కొత్త ప్రధాని పూర్వీకుల మూలాలు ఇండియాలో ఉన్నాయి. రుషి సునక్ జీవిత ప్రస్థానంపై ప్రైమ్9 స్పెషల్ స్టోరీ.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు ట్విట్టర్ ఉద్యోగులు లేఖ వ్రాశారు. ట్విట్టర్ ను సొంతం చేసుకుంటే 75శాతం ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై పునారోలోచించాలని సంస్ధలో పనిచేస్తున్న ఉద్యోగులు మస్క్ కు లేఖ వ్రాశారు.
యునైటెడ్ కింగ్డమ్లో రిషి సునక్ అత్యున్నత ప్రధాన మంత్రి పదవి చేపట్టడంపై భారత్ లో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.