Home / ఆహారం
హైపర్ యాక్టివ్ తో పెద్దగా నష్టం ఏం జరగపోయినా.. ఆ పిల్లలు మాత్రం తమ ఎనర్జీ లెవెల్స్ ను ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు.
రక్తహీనత సర్వ సాధారణ సమస్య. పిల్లల్లో, మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువ. దేశంలో 6 నెలల నుంచి ఆరేళ్ల వయసు పిల్లల్లో 67% మంది, మహిళల్లో 57% మంది రక్తహీనతతో బాధపడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. ఎక్కువగా కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
ఎండలతో శరీరం డీ హైడ్రేషన్కు గురవుతుంది. అందువల్ల నీరసించిపోవడం, వడదెబ్బ తగలడం లాంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
బార్లీ లో ఉండే బి విటమిన్ నీటిలో కలిగే తత్వాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని నీటిలో ఉడికించి.. నీటితో సహా తీసుకోవాలి.
చద్దన్నం మేలు కలిగించేదేనని ఆయుర్వేద నిపుణులు, ఆధునిక వైద్యులు కూడా చెబుతున్నారు.
న్ ఫ్లుయెంజా తో బాధపడుతున్న వాళ్లకు యాంటీబయాటిక్స్ కాకుండా రోగ లక్షణాలకు మాత్రమే చికిత్స అందించాలని వైద్యులకు సూచించింది.
ప్రతి ఏట మార్చి 4 న ప్రపంచ స్థూలకాయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఊబకాయం గురించి చర్చించుకునేందుకు.. దానిపై అవగాహన కల్పించేందకు ఈ రోజును జరుపుతున్నారు.
మంచినీరు తాగేందకు ఒక పద్దతి ఉంటుందని తెలుసా.. నీళ్లు ఎలా పడితే అలా తాగినా అది శరీరానికే ప్రమాదమంటున్నారు నిపుణులు.
Curry Leaves: కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల అజీర్తి సమస్య దూరం అవుతుంది. దీనితో పాటు సమయానికి ఆకలి వేస్తుంది. ఇక వేళకు ఆహారం తింటే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. మరోవైపు కొవ్వు కరిగించడంలో కరివేపాకు కీలకపాత్ర వహిస్తుంది.