Home / సినిమా
"బ్రహ్మాస్త్రం" సినిమా ప్రెస్ మీట్ నిన్న హైద్రాబాద్ లో జరిగినది. ఈ ప్రెస్ ఈవెంటుకు ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. నాగార్జున, రాజమౌళి,రణబీర్ కపూర్, అలియా భట్, కరణ్ జోహార్ నటీనటులు పాల్గొన్నారు.
నటి సోనాలి ఫోగట్ కేసుకు సంబంధించి గోవా పోలీసులు శుక్రవారం హర్యానాలోని హిసార్లోని ఫోగట్ నివాసం నుండి మూడు డైరీలను స్వాధీనం చేసుకున్నారు. ఫోగట్ ,ఆమె సహాయకుడు సుధీర్ సంఘ్వాన్ మధ్య డబ్బు లావాదేవీలు జరిగినట్లు పోలీసులకు దొరికిన డైరీల ద్వారా తెలిసింది.
ఈ మధ్య సినీ ఫీల్డ్ లో కొత్త ట్రెండు నడుస్తుంది అది ఏంటంటే సినిమా విడుదల అయ్యే ముందు, విడుదల అయ్యాక, సినిమా మంచి విజయం సాధించినప్పుడు దేవుని ఆశీస్సులు కోసం దేవుని గుళ్ళకు వెళ్తున్నారు. సాధరణంగా అన్నీ సినిమా వర్గాల వారు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటారు.
బ్రహ్మాస్త్ర సినిమా పాన్ ఇండియగా సెప్టెంబర్ 9న విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే .ఈ సినిమాకు ప్రమోషన్లు కూడా అదే రేంజులో జరుగుతున్నాయి. నిజంగా ఈరోజు బ్రహ్మాస్త్ర సినిమా ఈవెంట్ ఇంకా బాగా జరగాల్సింది కానీ దానికి నాకు చాలా బాధగా ఉందని అలాగే కార్తికేయ ఈవెంట్ చేయడానికి అతను చాలా కష్టపడ్డాడు.
తెలుగు సినీ పరిశ్రమలో ముందు ముందు మళ్ళీ చిరంజీవి హవా నడవనుంది. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి తన వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు విశ్రాంతి కూడా తీసుకోకుండా ఒకటి తరువాత ఇంటి ఇలా వరుసగా రెండు కాకుండా మూడు సినీమాల్లో నటిస్తున్నారని తెలిసిన సమాచారం
విశ్వక్ సేన్ కొత్త చిత్రం దాస్ కా ధమ్కీ షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ సారధి స్టూడియోస్లో వేసిన భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి పనిచేసిన బల్గేరియన్ స్టంట్ డైరెక్టర్లు టోడర్ లాజరోవ్ మరియు జుజీ ఈ స్టంట్ సీక్వెన్స్ను పర్యవేక్షిస్తున్నారు.
పూరీ జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం పూరీ జగన్నాధ్కు భారీ షాక్ నిచ్చింది. చిన్న విరామం తరువాత, విజయ్ దేవరకొండ ప్రస్తుతం హైదరాబాద్లో కుషి షూటింగ్లో ఉన్నాడు.
ప్రస్తుతం కొనసాగుతున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొన్ని కీలక ప్రకటనలను విడుదల చేసింది. ఒక నెల విరామం తర్వాత, సెప్టెంబర్ 1 నుండి షూట్లు పూర్తిగా తిరిగి ప్రారంభమయ్యాయి. నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు రోజువారీ చెల్లింపులు ఉండవు.
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితా బ్ బచ్చన్, మౌనీ రాయ్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మూడు పార్ట్ లుగా విడుదల కానుంది.
కార్తికేయ2 ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ను తాకింది. ఈ చిత్రం గ్రాస్ ఇప్పుడు రూ.101.50 కోట్లకు చేరుకుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ షేర్ దాదాపు 48 కోట్లు. ఈ చిత్రం తో హీరో నిఖిల్ 100 కోట్ల గ్రాస్ క్లబ్లోకి ప్రవేశించాడు