Bihar: బీహార్లో 30 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా
బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా బాగ్మతి నదిలో గురువారం 30 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.ఇప్పటి వరకు 20 మంది చిన్నారులను రక్షించగా మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Bihar: బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా బాగ్మతి నదిలో గురువారం 30 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.ఇప్పటి వరకు 20 మంది చిన్నారులను రక్షించగా మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డిఆర్ఎఫ్) బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
- Pawan Kalyan : చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలులోకి వెళ్ళిన పవన్, బాలయ్య, లోకేష్
- China G20 Delegate: ఢిల్లీ హోటల్లో G20 చైనా ప్రతినిధి బృందం హై డ్రామా.. . బ్యాగుల తనిఖీకి ససేమిరా