Published On:

MI vs PBKS: పంజాబ్ భారీ స్కోర్.. ముంబయి లక్ష్యం 215 పరుగులు

MI vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

MI vs PBKS: పంజాబ్ భారీ స్కోర్.. ముంబయి లక్ష్యం 215 పరుగులు

MI vs PBKS: పంజాబ్ భారీ స్కోర్ సాధించింది. మెుదట్లో తడబడిన ఆ జట్టు చివరి ఐదు ఓవర్లలో 95 పరుగులు చేసింది. సామ్ కరణ్, భాటియా ఆకాశమే హద్దుగా చెలరేగారు. చివర్లో జితేష్ 7 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సులు ఉండటం విశేషం.

ముంబయి బౌలర్లలో గ్రీన్, చావ్లా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అర్చర్, జేసన్, టెండూల్కర్ తలో వికెట్ తీసుకున్నారు.

The liveblog has ended.
No liveblog updates yet.

LIVE NEWS & UPDATES