Home / ట్రెండింగ్ న్యూస్
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లోని తులసి గ్రామం ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్ఫారమ్ కోసం కంటెంట్ను సృష్టించి, డబ్బు సంపాదిస్తున్న పెద్ద సంఖ్యలో స్థానికులతో ‘యూట్యూబర్స్’ హబ్గా మారింది.యూట్యూబ్తో పాటు, స్థానికులు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కూడా విద్యా మరియు వినోద ప్రయోజనాల కోసం కంటెంట్ను సృష్టిస్తారు.
ముంబైలోని అత్యంత సంపన్నమైన గణేష్ మండపాల్లో ఒకటైన జీఎస్బీ సేవా మండల్ వినాయకచవితి సందర్బంగా 316.40 కోట్ల రూపాయల బీమాను తీసుకుంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే 10 రోజుల ఉత్సవాల కోసం అన్ని ప్రజా బాధ్యతలు మరియు మండలాన్ని సందర్శించే ప్రతి భక్తుడు బీమా పరిధిలోకి వస్తారని
తెలంగాణ విద్యార్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం విడుదల చేశారు. మొత్తం పరీక్షలకు 1,14,289 మంది హాజరు అయ్యారు. వీరిలో సప్లిమెంటరీ పర్సంటేజ్ 47.74% గా ఉండగా ఒకేషనల్ 65.07% పాస్ ఐనట్లు వెల్లడించారు.
వరదల కారణంగా పంటలు దెబ్బతిని కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో టమాటా, ఉల్లిపాయలను భారత్ నుంచి దిగుమతి చేసుకోవాలని పాకిస్థాన్ సర్కారు భావిస్తోంది. లాహోర్ మార్కెట్లలో కిలో టమాటా 500 రూపాయలు, కిలో ఉల్లి 400రూపాయల చొప్పున పలికాయి.
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ, ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ తల్లి మే మస్క్ ఇటీవల ఒక గ్యారేజీలో నిద్రించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె ‘ద సండే టైమ్స్’ పత్రికతో పంచుకున్నారు. కుమారుడు ఎలాన్ మస్క్ను కలిసేందుకు స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికా
26 ఏళ్ల క్రితం ఈ లోకాన్ని విడిచిపెట్టిన బాబా వంగా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ముందుగా ఊహించి జోస్యం చెప్పడంలో బాగా పేరు తెచ్చుకున్నారు. ఆమె 9/11 ఉగ్రవాద దాడులు మరియు బ్రెగ్జిట్ వంటి ప్రధాన సంఘటనలను ఆమె అంచనా వేసినట్లు వార్తలు వచ్చాయి.
భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లోని తాజా జాబితా అమెజాన్కు చెందిన జెఫ్ బెజోస్ మరియు టెస్లా యొక్క ఎలోన్ మస్క్ల తర్వాత గౌతమ్ అదానీ మూడవ స్థానంలో ఉన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ సానుభూతి పరులు రెచ్చిపోయారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్ పై అర్థరాత్రి దాడి చేశారు. ఫ్లెక్సీలను చించేయడంతో పాటు అక్కడి సామాగ్రిని ధ్వంసం చేశారు. ఘటనపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పై దాడి
వినాయక చవితి వేడుకులకు ఖైరతాబాద్ మహా గణపతి ముస్తాబవుతున్నాడు. ఈ ఏడాది శ్రీ పంచముఖ లక్ష్మీగణపతి రూపంలో బొజ్జ గణపయ్య భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్బాస్ తెలుగు ఆరో సీజన్.. సెప్టెంబర్ 4న సాయంత్రం ఆరు గంటలకు గ్రాండ్గా మొదలు కానుంది. ఈ నేపధ్యంలో కంటెస్టెంట్లు ఎవరనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.