Home / ట్రెండింగ్ న్యూస్
సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లో ప్రతిభావంతులైన నటులలో ఒకరు. అయితే, ఒకప్పుడు అతను సినిమా సెట్కి తాగి వస్తాడనే పుకార్లు వ్యాపించాయి. ఇది అతని ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా చాలా ప్రాజెక్ట్లను అతనికి దూరం చేసింది.
విడుదలైన ఐదు నెలల తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రేక్షకులలో క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ లుక్ నుండి ప్రేరణ పొంది దానిని గణపతి విగ్రహాలకు వాడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కేఆర్కే అని పిలువబడే నటుడు కమల్ ఆర్ ఖాన్ను మంగళవారం ఉదయం ముంబయ్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని బోరివాలి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. కేఆర్కే తన వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్ల కారణంగా అరెస్టు చేయబడ్డాడు.
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలతో ముడిపెడుతూ తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలంగా పెండింగ్లో పెడుతూ వస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ కంపెనీల లావాదేవీల ప్రక్రియ
మాస్ మహారాజ రవి తేజ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘రావణాసుర’.ఈ సినిమా నుంచి ఒక ముఖ్యమయిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.ఈ సినిమా క్లయిమాక్స్ ఫైట్ భారీగా సెట్ వేశరని రవితేజ అభిమానులకు ఫుల్ పండగ చేసుకుంటారని టాలీవుడ్లో టాక్ నడుస్తుంది.
హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ తెలియని వాళ్లంటూ ఎవరు లేరు. ఆస్కార్ కమిటీ విల్ స్మిత్ ను పదేళ్ళ నిషేధం విధించడం, ఆ తరువాత ఆస్కార్ కమిటీలో తన పదవికి విల్స్మిత్ రాజీనామా చేయడం, అతని చేసి తప్పుకు క్రిస్రాక్కు క్షమాపణలు చెప్పడం ఇలా జరిగాయన్న సంగతి మనకి తెలిసిందే.
నటుడు సత్యదేవ్ మరియు మిల్కీ బ్యూటీ తమన్నా తమ రాబోయే రొమాంటిక్ డ్రామా గుర్తుందా శీతాకాలం ద్వారా తెరపై కనిపించబోతున్నారు. సినీ అభిమానుల్లో మంచి బజ్ ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 23న థియేటర్లలోకి రానుంది. నిర్మాతలు ఈరోజు ఈ వార్తను ప్రకటించారు.
టాలీవుడ్ లో ఈ వారం పలు చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ మధ్య కాలంలో బింబిసార, సీతా రామం, కార్తికేయ 2 వంటి హిట్ చిత్రాలను చూశాం. ఇటీవల విడుదలైన లైగర్ డిజాస్టర్గా మారడంతో, పై మూడు చిత్రాలు గత రెండు రోజుల్లో సంచలన బుకింగ్లను సాధించాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్యాక్-టు-బ్యాక్ టీవీ వాణిజ్య ప్రకటనలు చేయడం ద్వారా పుష్ప క్రేజ్ను పూర్తిగా క్యాష్ చేసుకుంటున్నాడు. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఇప్పుడు ప్రకటనలకు రెడీ అవుతున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినిమాలలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటులలో ఒకరు. మహేష్ గతేడాది నుంచి టీవీ ప్రమోషన్స్లో కూడా ఉన్నాడు. అతను ఇటీవల జీ తెలుగుతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు మరియు అతనికి 9 కోట్లు చెల్లించినట్లు సమాచారం.