Home / Visakhapatnam
Center has issued orders railway zone centered as visakhapatnam: ఏపీ వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు డివిజన్లతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయనుంది. ఇందులో విశాఖ, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, శాఖ కేంద్రంగా ఏర్పాటైనా దక్షిణ కోస్తా రైల్వేజోన్ పరిధిని 410 కి.మీగా రైల్వేశాఖ నిర్ణయించింది. వాల్తేరు డివిజన్ […]
PM Modi to visit Visakhapatnam today: ప్రధాని నరేంద్రమోదీ నేడు విశాఖకు రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సర్వం సిద్దమైంది. బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖ రానున్న ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కాగా, ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన […]
Special trains for Maha Kumbh Mela from Visakhapatnam: మహా కుంభమేళా భక్తులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మహా కుంభ మేళాకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్ రాజ్లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. ఈ మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు […]
విశాఖపట్నం కేజీహెచ్లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీషను కుటుంబసభ్యులు కేజీహెచ్ ప్రసూతివిభాగంలో చేర్పించారు.
ఏపీలో రుషికొండ మహల్ హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో విశాఖలో నివాసముంటాననుకున్న మాజీ సీఎం జగన్ ఇంటి ఆర్భాటాలు విస్మయపరుస్తున్నాయి. ఇదేదో సాదాసీదా భవనం కాదు.
ఉద్యోగాల పేరుతో కాంబోడియాలో మోసపోయిన తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు శనివారం ఉదయం విశాఖ ఎయిర్ పోర్టుకు క్షేమంగా చేరుకున్నారు. విశాఖకు చెందిన 20 మందికిపైగా బాధితులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
: విశాఖపట్టణం లోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు . ఈ బస్సులను శనివారం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి ప్రారంభించారు.
విశాఖపట్టణంలో దారుణ ఘటన వెలుగు చూసింది. పదిమంది వ్యక్తులు ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విశాఖపట్టణంలో నివసిస్తున్న ఒడిశాకి చెందిన 17 ఏళ్ళ బాలికని భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు.
విశాఖపట్నంలో వైసీపీ అక్రమాలపై పోరాడితే జనసేన పార్టీ కార్పోరేటర్ మూర్తి యాదవ్ను చంపేస్తామని బెదిరించడం అధికార పక్షం నిరంకుశ వైఖరిని తెలియజేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రశ్నించడం, చట్ట ఉల్లంఘనలపై పోరాడటం ప్రజాస్వామ్యంలో భాగమని ఆయన అన్నారు.
అత్తారింటికి దారేదో తెలిసింది కానీ.. ఏపీ రాజధానికి దారి తెలియడంలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. గురువారం సాయంత్రం విశాఖపట్నంలో జరిగిన జనసేన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధాని ఎక్కడుందో కేంద్రంలో ఉన్నవాళ్లు చెప్పాల్సి వస్తోందని అన్నారు. ఈ రోజుకు ఏపీకి రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి ఏందపి పవన్ మండిపడ్డారు.