Home / Visakhapatnam
Visakhapatnam: విశాఖలో తాజాగా లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. 2 వందల కోట్ల రూపాయల లావాదేవీలు నడుస్తున్నట్టు తెలిపారు. లోన్ యాప్ల ద్వారా పలు ముఠాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాయని ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. యాప్లో 2 వేల రూపాయల అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడి ద్వారా ఈ కేసు చేధించినట్టు చెప్పారు. నరేంద్ర భార్య […]
Eyewitness Statement on Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిలో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. తమ కళ్లముందే తోటివారు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు ప్రత్యక్ష సాక్షులు. ‘పర్యాటకులపై జరిగిన దాడిని కళ్లారా చూశాను. ఉగ్రవాదులు టూరిస్టులపై ఫైరింగ్ చేశారు, దిక్కుతోచని స్థితిలో చెరోవైపు పరిగెత్తాం’. అని ప్రత్యక్ష సాక్షి శశిధర్ వెళ్లడించాడు. ఘటనలో ఆయన స్నేహితుడు విశాఖ (Visakhapatnam) నివాసి దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడని కన్నీటిపర్యంతమయ్యాడు. చంద్రమౌళి మృతదేహాన్ని విమానంలో తీసుకురాగా శశిధర్ కూడా వెంట […]
Visakhapatnam Municipal Corporation : కొంతకాలంగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్పై నెలకొన్న పరిస్థితులకు చెక్ పడింది. కూటమి నేతలు వైసీపీ మున్సిపల్ మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఎట్టకేలకు నెగ్గింది. దీంతో జీవీఎంసీ మేయర్ పదవి కూటమి కైవసం చేసుకుంది. రాజకీయ కీలక నాటకీయ పరిణామాల మధ్యలో మేయర్ అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. కోరం సరిపోవడంతో ఇన్చార్జి కమిషనర్, కలెక్టర్ హరేంధీర ప్రసాద్ అవిశ్వాస సమావేశాన్ని కొనసాగించారు. […]
Young Man Attacks a women and her daughter With Knife In Visakhapatnam: ఏపీలో దారుణం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని కొమ్మాది స్వయంకృషి నగర్లో ప్రేమోన్మాది దాడిలో తల్లి మృతి చెందగా.. కూతురు తీవ్రంగా గాయపడింది. మధుర వాడ కృషినగర్ ప్రాంతానికి చెందిన నక్క లక్ష్మి, ఆమె కూతురు దివ్యపై ప్రేమోన్మాది దాడి చేశాడు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. వివరాల ప్రకారం.. మధుర వాడ కృషినగర్ […]
Lingampalli Visakhapatnam Janmabhoomi Express Stoppage At Secunderabad Cancelled: ప్రయాణికులకు బిగ్ అలర్ట్. సికింద్రాబాద్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ స్టాప్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏప్రిల్ 25 నుంచి ఈ రైలును నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు విశాఖ టూ లింగంపల్లి టూ విశాఖ జన్మభూమి ఎక్స్ప్రెస్ మార్గాన్ని చర్లపల్లి టూ అమ్ముగూడ టూ సనత్నగర్ మీదుగా శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లించనున్నట్లు తెలిపారు. వాస్తవానికి ఈ రైలు […]
Center has issued orders railway zone centered as visakhapatnam: ఏపీ వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు డివిజన్లతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయనుంది. ఇందులో విశాఖ, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, శాఖ కేంద్రంగా ఏర్పాటైనా దక్షిణ కోస్తా రైల్వేజోన్ పరిధిని 410 కి.మీగా రైల్వేశాఖ నిర్ణయించింది. వాల్తేరు డివిజన్ […]
PM Modi to visit Visakhapatnam today: ప్రధాని నరేంద్రమోదీ నేడు విశాఖకు రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సర్వం సిద్దమైంది. బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖ రానున్న ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కాగా, ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన […]
Special trains for Maha Kumbh Mela from Visakhapatnam: మహా కుంభమేళా భక్తులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మహా కుంభ మేళాకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్ రాజ్లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. ఈ మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు […]
విశాఖపట్నం కేజీహెచ్లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీషను కుటుంబసభ్యులు కేజీహెచ్ ప్రసూతివిభాగంలో చేర్పించారు.
ఏపీలో రుషికొండ మహల్ హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో విశాఖలో నివాసముంటాననుకున్న మాజీ సీఎం జగన్ ఇంటి ఆర్భాటాలు విస్మయపరుస్తున్నాయి. ఇదేదో సాదాసీదా భవనం కాదు.