Home / Vijaypura District
Karnataka: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయపుర జిల్లాలో ఇవాళ ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- కారు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు ఆరా తీస్తున్నారు. కాగా సోలాపూర్ వెళ్తున్న కారు బసవనబాగే తాలూకాలోని మనగులి సమీపంలోకి రాగానే ముంబై నుంచి బళ్లారికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అదుపుతప్పి ఢీకొంది. దీంతో బస్సు అదపుతప్పి కంటైనర్ ను ఢీకొంది. దీంతో ఐదుగురు వ్కక్తులు స్పాట్ లోనే […]