Home / Telangana Government
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోని బస్తీ, పల్లె దవాఖానాల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 1569 ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా పూర్తిచెయ్యనుంది.
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్షం బీజేపీ మధ్య రాజకీయం మరింత రాజుకుంది. నిన్న మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్, రాజాసింగ్ వ్యవహారాలు దుమ్మురేపితే, ఇప్పుడు తాజాగా బీజేపీ నాయకుడు, మాజీమంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం జరిగింది. సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలు, పద్దులపై చర్చించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు, చీఫ్విప్, కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.
తెలంగాణలో ఉన్నా ఇంజీనీరింగ్ నిరుద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభ వార్తా చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం పై రగడ మొదలయింది. దీనిపై అధికార విపక్షాల నడుమ మాటల యుద్దం నడుస్తోంది. ప్రభుత్వం కావాలనే హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామంటోంది.
తెలంగాణలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. తయారైన చీరలు ఈనెల 15 నుంచి అన్ని జిల్లా కేంద్రాలకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల కాన్పులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. రోజుకు 10 నుంచి 15 ఆపరేషన్లు మాత్రమే చేసేలా కొత్త నిబంధన విధించింది.
గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా కూడా పదిరోజులు తిరగకముందే రైతుభీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఏ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా, ఎవరికీ లంచాలు పొందే అవకాశం లేకుండా, నేరుగా బెనిఫీషియరీ ఖాతాలో జమ అవుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు ఈ ఏడాది సబ్సిడీ పై డ్రోన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రైతులను పూర్తిగా ఆధునిక సాగు పద్ధతుల వైపు మళ్లించాలని భావిస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే ట్రాక్టర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరికోత యంత్రాలు, రొటవేటర్లు, పవర్ టిల్లర్లు తదితరాలు సబ్సిడీపై
హైదరాబాద్లోని ఖానామెట్లో 26.16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమి పై తెలంగాణ ప్రభుత్వం పట్టు బిగిస్తోంది. టాలీవుడ్ సెలబ్రిటీలు సురేష్ బాబు, కె రాఘవేంద్రరావులు ఈ భూమిని అక్రమంగా కొనుగోలు చేశారని ప్రభుత్వం వాదిస్తోంది. సింగిల్ బెంచ్ సురేష్ బాబు, కె రాఘవేంద్రరావులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది.