Home / Telangana Government
Telangana Government: ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ. 5 కే టిఫిన్ అందించే పథకం అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇవ్వబోయే బ్రేక్ ఫాస్ట్ మెనూను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సిద్ధం చేసింది. ఈ నిర్ణయంతో ప్రజల నుంచి ఒక్కో ప్లేట్ టిఫిన్ కోసం రూ. 5 మాత్రమే వసూలు చేయనుంది. మిగిలిన రూ. 14 ఖర్చును ప్రభుత్వం భరించనుంది. ఒక్క టిఫిన్ కు రూ. 19 ఖర్చు అవుతుందని అంచనా […]
Engineering Colleges: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫీజులు పెంచాలన్న కాలేజీల అభ్యర్థనను తిరస్కరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసింది. ఆరు వారాల లోపు ఇంజినీరింగ్ ఫీజులను నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీకి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర సర్కార్ తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని హైకోర్టు చెప్పింది. కాలేజీల నిర్వహణ ఖర్చులు పెరిగాయని, నాణ్యమైన విద్యకు తగిన వనరులు కావాలంటూ ప్రైవేట్ కాలేజీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. […]
Telangana Govt. Extends SHG Schemes: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్హెచ్జీ సభ్యుల ప్రమాద బీమాను పొడించింది. ఈ మేరకు 2029 వరకు పొడిగించింది. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యుల ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడగిస్తూ జీఓ జారీ చేసింది. ఇందులో భాగంగానే స్త్రీ నిధి ద్వారా బీమా అమలు కొనసాగించాలని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ […]
Telangana Government: రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ రంగం బలోపేతం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విధాన పరిషత్ పరిధిలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ అనుమతి మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ సేవలు మెరుగుపరచడం, ప్రభుత్వం నడిపే హాస్పిటల్లో సిబ్బంది కొరతను తీర్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వైద్య విధాన పరిషత్ లో మొత్తం 2363 […]
TG Government On Piracy: ప్రస్తుత రోజుల్లో పైరసీ చాలా పెరిగిపోయింది. మూవీ విడుదలైన గంటల్లోనే హెడీ ప్రింట్స్ పైరసీ సైట్లలో కనిపిస్తున్నాయి. కాగా సినిమాల పైరసీని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. పైరసీపై కఠిన చర్యలు తీసుకునేందుకు కార్యచరణ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో టీఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజ్ పైరసీని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు టీఎఫ్డీసీ ఎండీ సీహెచ్ ప్రియాంకతో కలిసి సమావేశం నిర్వహించారు. […]
DRDO Agree To Give Its Lands: రక్షణశాఖతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. జేబీఎస్ నుంచి శామీర్ పేట్, ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ల కోసం కంటోన్మెంట్ భూములు ఇవ్వడానికి రక్షణశాఖ సిద్ధమైంది. అందుకు ప్రతిగా శామీర్ పేటలోని భూములను తెలంగాణ సర్కార్ ఇవ్వనుంది. అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రక్షణశాఖతో ఒప్పందం చేసుకోనుంది. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం 90 ఎకరాల భూములను కేంద్ర రవాణా […]
Good news from Telangana Government: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రధాన యూనివర్సిటీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం మెడికల్ అండ్ హెల్ట్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో, శాతవాహన, కాకతీయ, పాలమూరు యూనివర్శిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు http://mhsrb.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో […]
High Court notices to Telangana Government: కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికలను సకాలంలో ఎందుకు నిర్వహించలేదో కారణం చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. తెలంగాణలో ఈ ఏడాది జనవరి 26తో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో దాఖలైన పిటిషన్పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికల నిర్వహణ జాప్యంపై కారణాలు తెలపాలని సర్కారుకు నోటీసులు ఇస్తూ తదుపరి విచారణ జులై 11కి వాయిదా […]
Kaleshwaram Commission Serious on Telangana Govt: తెలంగాణ ప్రభుత్వంపై కాళేశ్వరం సీరియస్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణలో భాగంగా కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని సర్కార్ కు కమిషన్ మరోమారు లేఖ రాసింది. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండు పర్యాయాలు కమిషన్ లేఖ రాసింది. అయితే ఆ వివరాలు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఎన్నిసార్లు అడగాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్ విచారణ అనంతరం మూడోసారి సర్కార్ కు కమిషన్ […]
Cabinet Meeting: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వీలు కుదిరినప్పుడు మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ఇక నుంచి ఆ పంథా మార్చుకోనుంది. ఇక మీదట ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 15 రోజులకు ఒకసారి కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే మొదటి, మూడో శనివారం కేబినెట్ సమావేశం జరగనుంది. కాగా పథకాలు, అభివృద్ధిపై మంత్రివర్గం క్రమం తప్పకుండా సమీక్షలు చేయనుంది. […]