Home / Telangana Government
Telangana govt. Appointments New RTI Commissioners: తెలంగాణలో నలుగురిని ఆర్టీఐ కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీ శ్రీనివాసరావు, మోసిన్ పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డిని నియమించింది. వీరిలో పీవీ శ్రీనివాస్ ఖమ్మం జిల్లాకు చెందిన వారు. ఈయన సీనియర్ జర్నలిస్టు. బోరెడ్డి అయోధ్య రెడ్డిది యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక పర్వీన్ మోసిన్ ను మైనార్టీ కోటాలో ఎంపిక చేశారు. మరోవైపు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా […]
TG Government Extended LRS 3 days up to May 3: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. కాంగ్రెస్ సర్కార్ ఎల్ఆర్ఎస్పై కీలక ప్రకటన చేసింది. ఎల్ఆర్ఎస్ గడువును మరో మూడు రోజులపాటు పొడిగించింది. ఇందులో భాగంగానే పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కార్యదర్శి పీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అనధికార స్థలాల క్రమబద్దీకరణను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 25శాతం రాయితీతో ఓటీఎస్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువు […]
Telangana Government Increased Heat stroke ex-gratia from Rs 50,000 to Rs.4 lacks: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నుంచే రాష్ట్రంలో ఎండలు విపరీతంగా వ్యాపిస్తున్న తరుణంలో కీలక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, భారత వాతావరణ కేంద్రం సైతం ఈ ఏడాది ఎండలు విపరీతంగా పెరగనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. వడదెబ్బతో మృతిచెందిన బాధితుల కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వనున్నట్లు […]
High Court : కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై హెచ్సీయూ, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. దీంతో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ 400 ఎకరాల భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఇప్పటికే 400 ఎకరాల భూమలు తమవంటే తమవి అంటూ ప్రభుత్వం, […]
Uttham Kumar Reddy : కాంగ్రెస్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రైస్ను ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేయనుంది. ఫిలిప్పీన్స్తో జరిగిన ఒప్పందం మేరకు 8 లక్షల టన్నుల రైస్ను ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ తొలివిడతగా 12,500 టన్నుల రైస్ను ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి షిప్పింగ్ చేస్తోంది. కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు నేడు కాకినాడ వెళ్లిన మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి జెండా ఊపి నౌకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. […]
Telangana Government Revenue Department Jobs: రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఉన్న 10,954 గ్రామ పాలన ఆఫీసర్(జీపీఓ) పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించనున్నట్లు తెలిపింది. అయితే ఈ పోస్టులకు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలని సూచించింది. అయితే డిగ్రీ అర్హత లేని సమక్షంలో ఇంటర్ పూర్తి చేసి వీఆర్ఓ లేదా వీఆర్ఏగా కనీసం […]
Telangana Government Approves SC Sub Classification: కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికకు రేవంత్ రెడ్డి కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. మంగళవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. దీనిలో ప్రధానంగా బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల మీద లోతైన చర్చ జరిగింది. అనంతరం ఈ రెండు అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చను నిర్వహించింది. ఈ క్రమంలో విపక్షాల సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేసింది. దీంతో బీసీ కులగణన, […]
Telangana government to released under Rythu Bharosa: తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రారంభించింది. ఇందులో భాగంగానే రైతులకు మేలు చేయాలనే ఉద్ధేశంతో రైతు భరోసాకు సంబంధించిన నిధులను విడుదల చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నారాయణపేట జిల్లా కోస్గి మండంలోని చంద్రవంచ గ్రామంలో ఈ నాలుగు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే, రైతు భరోసా కింద పంటకు […]
Telangana Government another four schemes to Be Launched on This Month 26th: తెలంగాణలో రెండో రోజు గ్రామసభలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు ప్రజల నుంచి ఆందోళనలతో అధికారులు చర్యలు చేపట్టారు. లబ్ధిదారుల ముసాయిదాలో పేర్లు లేకపోయినా మళ్లీ దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఈనెల 24 వరకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. అయితే, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసమే ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, […]
Telangana Government Big Alert to HMPV Virus Spread in China: చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. కోవిడ్ 19 మాదిరిగానే హ్యుమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన చాలామంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫ్లూ లక్షణాలు ఉంటే మాస్కులు తప్పనిసరిగా […]