Home / South Africa:
Champions Trophy Semi-final 2 South Africa vs New Zealand: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా సెమీస్ 2లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. లాహోర్ వేదికగా మధ్యాహ్నం 2.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలుత న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచింది. ఈ మేరకు ఆ జట్టు కెప్టెన్ శాంట్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు జరిగిన వన్డే మ్యాచ్లలో 42 మ్యాచ్లు సఫారి జట్టు గెలవగా.. కివీస్ 26 […]
త ఏడాది దక్షిణాఫ్రికాలో అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో గొంతుకోసి చంపిన వ్యక్తి మృతదేహాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జరిగిన అగ్నిప్రమాదం 76 మంది ప్రాణాలను బలిగొందని తేలింది.ఆగస్ట్లో జోహన్నెస్బర్గ్లో రాత్రిపూట జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలపై బహిరంగ విచారణలో ఆ వ్యక్తి సాక్ష్యమిస్తున్నప్పుడు ఈ విషయం బయటపడింది.
దక్షిణాఫ్రికాలోని ప్లాటినం గనిలో కార్మికులను తీసుకెళ్తుండగా ఒక ఎలివేటర్ అకస్మాత్తుగా 200 మీటర్లు (656 అడుగులు) కిందకు పడిపోవడంతో 11 మంది మృతి చెందగా, 75 మంది గాయపడ్డారని గని ఆపరేటర్ మంగళవారం తెలిపారు.ఉత్తర నగరంలోని రస్టెన్బర్గ్లోని గనిలో కార్మికుల షిఫ్ట్ ముగింపులో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్కు తూర్పున ఉన్న బోక్స్బర్గ్ సమీపంలో గ్యాస్ లీక్ అవడంతో 16 మంది మరణించారని ప్రావిన్షియల్ ప్రభుత్వ అధిపతి బుధవారం మరణాల పునశ్చరణ తర్వాత తెలిపారు. ఈ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని గౌటెంగ్ ప్రావిన్స్ ప్రీమియర్ పన్యాజా లెసుఫీ తెలిపారు.
విమాన ప్రయాణానికి ముందే వార్సెస్టర్ ఎయిర్ పోర్టు సిబ్బంది విమాన రెక్కల కింద పామును గుర్తించారు.
ప్రతిష్టాత్మకమైన చిరుత పునరుద్ధరణ కార్యక్రమం కింద ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను రప్పిస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గురువారం తెలిపారు.
Womens T20: మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత్ శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థిపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జేమీమా అద్భుత బ్యాటింగ్ తో.. మరో 7 వికెట్లు ఉండగానే జయకేతనం ఎగరేశారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో భారత్ పై చేయి సాధించింది. ఈ విజయంతో మహిళల టీ20 ప్రపంచకప్లో ఘనంగా తొలి అడుగు వేసింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు కొత్తగా మరో 12 చిరుతలను తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పడు వన్డే సిరీస్పై కన్నేసింది.
IND vs SA : సొంత గడ్డ పై సిరీస్ ను సాధించిన టీమిండియా !