Home / Rahul Gandhi
Congress leader Rahul Gandhi writes letter to PM Modi for Parliament Special Session: ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎల్లప్పుడూ మనం కలిసి నిలబడతామని దేశం చూపించాలన్నారు.. పహల్గామ్ దాడి ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. […]
Congress Leader Rahul Gandhi Sentational Comments About Politics: ప్రస్తుత రాజకీయాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తొలుత పహల్గామ్ దాడి మృతులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. పహల్గామ్ దాడి బాధాకరమన్నారు. ఈ దాడి జరిగిన తర్వాత కశ్మీర్ వెళ్లడంతో సమ్మిట్కు శుక్రవారం రాలేకపోయినట్లు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయన్నారు. పదేళ్ల క్రితం ఉన్న […]
ED files Charge Sheet Against Rahul Gandhi, Sonia Gandhi in National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ పేర్లు ఉన్నాయి. వీరితో పాటు శామ్ పిట్రోడా, సుమన్ దూబె, ఇతర నేతలపై ఎన్ఫోర్స్మంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసుకు […]
Rahul Gandhi Sensational Comments about BC Reservation Bill: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్లో నిర్వహించిన ఏఐసీసీ సమావేశంలో దేశంలో నెలకొన్న సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సమస్యలు తీర్చాలంటే దేశాన్ని ఎక్స్రే తీయాలని అన్నారు. బీసీల రిజర్వేషన్ల పెంచేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందన్నవారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లను పెంచుతూ చేసిన బిల్లును కేంద్రానికి పంపించారన్నారు. అయితే తెలంగాణ […]
Rahul Gandhi Says Speaker Not Letting Him Speak in Lok Sabha: లోక్సభలో తనను మాట్లాడేందుకు అనుమతించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్సభలో గత 7 నుంచి 8 రోజులుగా తనను స్పీకర్ మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. కనీసం ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడికి సభలో ప్రసంగించే అవకాశం కల్పించడం సంప్రదాయమన్నారు. లోక్సభ […]
Rahul Gandhi demands discussion on voter list in Lok Sabha: ఓటర్ల జాబితాపై దేశవ్యాప్తంగా అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా లోక్సభలో కేంద్రంపై విమర్శలు చేశారు. పార్లమెంట్లో ఈ విషయంపై చర్చ జరగాలని కోరారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కాగా, పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. వక్ఫ్ బోర్డు, సవరణ చట్టం, కొత్త విద్యావిధానం, భారత్పై ట్రంప్ సుంకాలు వంటి […]
Rahul Gandhi : లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీకి లక్నో కోర్టు రూ.200 ఫైన్ విధించింది. స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్పై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రాహుల్ గైర్హాజరు కావడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీకి జరిమానా విధిస్తూ ఏప్రిల్ 14న తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో విచారణకు రాహుల్ బుధవారం హాజరు కావాల్సి ఉండగా, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని రాహుల్ గాంధీ తరఫున న్యాయవాది కోర్టును […]
Rahul Gandhi Telangana Tour Schedule Cancelled: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వరంగల్ పర్యటన రద్దయింది. అయితే తొలుత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ రానున్నట్లు తెలిపారు. అక్కడినుంచి హెలికాప్టర్లో హనుమకొండకు వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేలా ప్లాన్ చేశారు. అయితే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పార్టీ నాయకులతో సమావేశం కానున్నట్లు చెప్పారు. రాత్రి 7.30 గంటలకు ఆయన రైలు […]
Rahul Gandhi Says RSS Attempts To Erase Diverse Histories and Culture: చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి, భాషలపై ఆరెస్సెస్ కుట్రలు చేస్తోందని, దేశ ప్రజలను క్రమంగా తన సిద్ధాంతాల దిశగా ఆ సంస్థ నడిపించేందుకు పన్నిన కుట్రలో భాగంగానే యూజీసీ కొత్త నిబంధనలు అమలులోకి తేవాలనే ప్రయత్నం సాగుతోందని కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం యూజీసీ ముసాయిదా నిబంధనలకు వ్యతిరేకంగా డీఎంకే విద్యార్థి విభాగం ఢిల్లీలోని జంతర్ మంతర్ […]
Voting Begins For Delhi Assembly Elections 2025: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ మేరకు ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అతిశీ, కేంద్రమంత్రి జై శంకర్తో పాటు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 8.10 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఢిల్లీలో 1.56కోట్ల మంది […]