Home / Rahul Gandhi
Voting Begins For Delhi Assembly Elections 2025: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ మేరకు ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అతిశీ, కేంద్రమంత్రి జై శంకర్తో పాటు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 8.10 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఢిల్లీలో 1.56కోట్ల మంది […]
Rahul Gandhi Sensational Comments On Union Budget 2025: బడ్డెట్ మీద రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం జరిగిన లోక్సభ సమావేశం.. విపక్షాల తీరుతో గందరగోళంగా మారింది. ఉదయం సభ సమావేశం కాగానే, కుంభమేళా తొక్కిసలాటపై చర్చకు ప్రధాన విపక్షమైన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చర్చకు పట్టుబట్టటంతో బాటు సభలో పలు అంశాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల సందర్భంగా అధికార విపక్ష సభ్యుల మధ్య మాటలయుద్ధానికి దారితీశాయి. మరణాలను దాస్తున్నారు.. ఉత్తరప్రదేశ్లోని […]
Big Relief to Rahul Gandhi In Defamation Case at Supreme Court: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో జార్ఖండ్ ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్షాపై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై దాఖలైన పరువునష్టం కేసులో ట్రయిల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. 2019లో జార్ఖండ్లోని చైబాస నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారసభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. […]
BJP MP alleges Rahul Gandhi pushed him in Scuffle outside Parliament: పార్లమెంట్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార, విపక్షాల పోటాపోటీ నిరసనలు చేపట్టారు. హోం మంత్రి అమిత్ షా రాజీనామాకి పట్టుబడుతూ ఇండియా కూటమి ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు నిరసన చేస్తున్నారు. అంబేద్కర్ను అమిత్ షా అవమానించారంటూ ఆందోళనలు చేపట్టారు. అయితే ఎన్డీఏ, ఇండియా కూటమి ఎంపీల నిరసనలో […]
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ సోమవారం అసోంకు చేరుకుని లఖిపూర్లోని ఫులెర్తాల్ సహాయ శిబిరంలో వరద బాధిత బాధితులను పరామర్శించారు. ముందగా సిల్చార్ జిల్లాలోని కుంభిగ్రామ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ అక్కడనుంచి లఖిపూర్లోని వరద సహాయ శిబిరానికి చేరుకున్నారు.
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో తొక్కిసలాటలో మరణించిన బాధితుల కుటుంబ సభ్యులను శుక్రవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిశారు.హత్రాస్ పర్యటనకు ముందు అలీఘర్లోని పిలాఖ్నా గ్రామంలో ఆగి, అక్కడ కూడా తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ తన దైన శైలిలో సెటైర్లు వేసారు. మంగళవారం లోక్ సభలో ప్రసంగిస్తూ 'షోలే' సినిమాలో డైలాగ్ ను ఉదహరిస్తూ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేసారు.పార్లమెంటు ఎన్నికల్లో 99 సీట్లు గెలిచి తాను ఏదో సాధించానన్న భావనలో కాంగ్రెస్ ఉందని అన్నారు.
సోమవారం లోక్హ సభలో తన ప్రసంగంలోని భాగాలు మరియు భాగాలను తొలగించిన విధానం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు రికార్డుల నుండి తొలగించబడిన వ్యాఖ్యలను పునరుద్ధరించమని అభ్యర్దిస్తున్నానని కోరారు
హిందూత్వం భయం, ద్వేషాలను వ్యాప్తి చేయదు.. అయితే బీజేపీ అదే చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటు ఉభయసభల నుద్దేశించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ హిందూ మతం అంటే భయం, ద్వేషం మరియు అసత్యాలను వ్యాప్తి చేయడం కాదని బీజేపీపై మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్గాంధీ లోకసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించాలని పలువురు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాహుల్ను ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయాలా వద్దా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ప్రతాప్సింగ్ బజ్వా చెప్పారు.