Home / Prime Minister Modi
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా జోబైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్ మోదీకి వైట్ హౌస్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు మొత్తం 400 మంది అతిథులను ఆహ్వానించారు.
ప్రధాని నరేంద్ర మోదీ 70 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. నేషనల్ ఎంప్లాయ్మెంట్ ఫెయిర్ కింద వీరిని ఎంపిక చేశారు. నేటి ఉదయం పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా నియమితులైన దాదాపు 70వేల మందికి ప్రధాని అపాయింట్మెంట్ లెటర్లను అందించారు.
డిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదానికి కారకులైన వారిని విడిచిపెట్టబోమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అదివారం ఆయన ప్రమాదస్దలాన్ని సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు
: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ‘ప్రచండ’తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.ఇద్దరు ప్రధానులు ప్రత్యేక మరియు విశిష్టమైన ఇండో నేపాల్ సంబంధాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చలు జరిపారు
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. బీజేపీ పదవీకాలం దేశానికి సేవగా భావించిన ప్రధాని మోదీ ప్రతి నిర్ణయం మరియు ప్రతి చర్య ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి రూపొందించబడినట్లు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌహతి నుండి న్యూ జల్పాయ్ గురిని కలుపుతూ అస్సాం యొక్క మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ను సోమవారం ప్రారంభించారు. ఈ రైలు సుమారు 5 గంటల 30 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకుంటుంది
మే 30తో ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలోప్రధానికి 9 ప్రశ్నలు లేవనెత్తాలనుకుంటున్నట్లు కాంగ్రెస్ శుక్రవారం తెలిపింది.ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ మాట్లాడుతూ ఈ ప్రశ్నలపై ప్రధాని మౌనం వీడాలని మేము కోరుకుంటున్నామని తెలిపారు.
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని తీసుకున్న విపక్షాల నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విరుచుకుపడ్డారు.జపాన్, పపువా న్యూ గినియా మరియు ఆస్ట్రేలియాలో మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని గురువారం ఢిల్లీ చేరుకున్నారు.
:ఢిల్లీ (ఆనంద్ విహార్)-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఉత్తరాఖండ్లో ప్రవేశపెట్టిన తొలి వందే భారత్ రైలు ఇది కావడం విశేషం.
ఈ ఏడాది చివరిలో భారత్ లో జరిగే క్రికెట్ వరల్డ్ కప్ మరియు దీపావళి వేడుకలను వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మరియు ఆస్ట్రేలియా అభిమానులను ఆహ్వానించారు. అక్టోబర్-నవంబర్లో భారత్లో క్రికెట్ ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ఈ ఏడాది నవంబర్ 12న దీపావళి జరుపుకోనున్నారు.