Home / Prime Minister Modi
ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 25న కేరళలోని కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రారంభించనున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి మరియు పర్యాటకాన్ని పెంచేందుకు మెట్రో ఏర్పాటు చేయబడింది.
తాను చదువుతున్న పాఠశాలలో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని ఒక బాలిక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరడంతో పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ పనులు ప్రారంభించింది.సీరత్ నాజ్ అనే 3వ తరగతి చదువుతున్న బాలిక పాఠశాల శిథిలావస్థలో ఉన్న తన పాఠశాల పరిస్థితిని పరిష్కరించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తూ వీడియోను రికార్డ్ చేసింది.
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన ఖాకీ ప్యాంటు, స్లీవ్లెస్ జాకెట్ ధరించి కనిపించారు. నల్లటి టోపీ ధరించి బైనాక్యులర్స్ చేతబట్టి టైగర్ రిజర్వ్ ను పరిశీలించారు. భారతదేశంలోని అగ్రశ్రేణి పులుల అభయారణ్యాలలో ఒకటిగా ఉన్న బందీపూర్ టైగర్ రిజర్వ్ను సందర్శించిన మొదటి ప్రధాని ఆయన.
: ప్రధానమంత్రి నరేంద్రమోదీని మాజీ కాంగ్రెస్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రశంసలతో ముంచెత్తారు. ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రధానిని ప్రతి అంశంలో నిలదీశానని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీబీఐ వజ్రోత్సవ వేడుకలను దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభించారు. అలాగే షిల్లాంగ్, పూనే, నాగ్పూర్లో కొత్తగా నిర్మించిన సీబీఐ భవనాలలకు కూడా ఆయన ప్రారంభోత్సవాలు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.దేశం యొక్క 75 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా బడ్జెట్ నిలిపివేయబడింది
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యాలను మెరుగుపరచడంలో భాగంగా పలు అంశాలపై చర్చలు జరిపారు.
దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా వాడుకుందని, అదే బీజేపీ మాత్రం అక్కడి 8 రాష్ట్రాలను అష్టలక్ష్మిలా చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ లో సమాధానమిచ్చారు.ప్రధాని తన ప్రసంగంలో ప్రతిపక్షాలకు అనేకసార్లు చురకలంటించారు.
ప్రపంచ నాయకుల ఆమోదం రేటింగ్ చార్టులో భారతప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు.బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ జనవరి 26-31 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో