Home / Prime Minister Modi
Prime Minister Modi visit to Namibia: ప్రధాని మోదీ నమీబియా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధానికి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్షియా మిరాబిలిస్’ పురస్కారాన్ని నమీబియా అధ్యక్షురాలు నెతుంబో నంది-ద్వైత్వా బుధవారం ప్రధానికి అందజేశారు. అవార్డు అందుకున్న తొలి భారతీయ నేత మోదీనే. 2014 సంవత్సరంలో అధికారం చేపట్టినప్పటి నుంచి మోదీకి ఇది 27వ అంతర్జాతీయ పురస్కారం. ఐదు దేశాల పర్యటనలో భాగంగా […]
CM Revanth Reddy Challenges KCR, Modi, Kishan Reddy: మూడు రంగుల జెండాచేతబూని కల్వకుంట్ల గడీని బద్దలు కొట్టామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ప్రతి గుండెను తడుతూ ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభలో సీఎం మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు కలిసి ఉండలేరని, కాంగ్రెస్ పాలన మూణ్నాళ్ల ముచ్చటే అని కొందరు అన్నారని, కానీ పార్టీ నేతలంతా ఐకమత్యంతో పనిచేస్తూ అపోహలను పటాపంచలు చేశారన్నారు. జనగణనతో […]
AICC President Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం కార్యకర్తలేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారని కొనియాడారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. హామీలను నెరవేరుస్తున్నాం.. గతంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. మోదీ, అమిత్షా […]
PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా రాత్రి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో పియార్కో అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. భారతీయ సంప్రదాయ వస్త్రధారణతో, ట్రినిడాడ్ ప్రధాని కమలా పెర్సాద్ బిస్సెసార్ మోదీకి ఆత్మీయంగా స్వాగతం పలికారు. సైనికుల వందనంతో పాటు భారతీయ పౌరాణిక పాత్ర ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహ్వానించారు. అయితే ఎయిర్ పోర్టు […]
RJD leader Tejashwi Yadav On PM Modi : బిహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్షాలు ప్రచార వ్యూహాల్లో బిజీగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ప్రధాని మోదీ ప్రచారాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీ ఇప్పటి వరకు బిహార్లో తన ప్రచారానికి రూ.20వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి […]
Prime Minister Modi visit Bihar : బిహార్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రధాని శుక్రవారం బిహార్లో మరోసారి పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిపై నిప్పులు చెరిగారు. బిహార్ను ‘లైసెన్స్ రాజ్’ సుదీర్ఘ కాలం పేదరికంలో ఉంచిందని దుయ్యబట్టారు. ఇందులో దళితులే అతిపెద్ద బాధితులుగా మారారని ఆరోపించారు. బిహార్లోని సివాన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. ఎన్డీయే హయాంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతుందన్నారు. బిహార్ను ఎన్డీయే అభివృద్ధి […]
Muhammad Yunus : ప్రధాని మోదీపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఉంటూ సోషల్ మీడియాలో బంగ్లా తాత్కాలిక సర్కారుపై విమర్శలు చేస్తున్న షేక్ హసీనాను కట్టడి చేయాలని మోదీని కోరారు. అందుకు ఆయన అంగీకరించలేదని చెప్పారు. లండన్లోని చాఠమ్ హౌస్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ యూనస్ వ్యాఖ్యలు చేశారు. గతేడాది బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత నెలకొన్నాయి. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా […]
Dutch MP urges PM Modi to release law student : ఆపరేషన్ సిందూర్ సమయంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టిన న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుపై తాజాగా డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ స్పందించారు. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేయడం సరైన చర్య కాదని అభిప్రాయం వ్యక్తంచేశారు. కోల్కతా పోలీసుల చర్య దేశంలోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా […]
China on Modi : భారత్, చైనా దేశాల మధ్య మంచి ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ చెప్పడంపై చైనా స్పందించింది. మోదీ సానుకూల వ్యాఖ్యలు అభినందనీయమని, పరస్పర సహకారం రెండు దేశాల విజయానికి దోహదపడుతుందని పేర్కొంది. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రిడ్మన్ పాడ్కాస్ట్లో భారత్, చైనా సంబంధాలపై ప్రధాని మోదీ సానుకూలంగా మాట్లాడిన సందర్భంగా చైనా స్పందించింది. గతేడాది అక్టోబర్ నెలలో రష్యాలోని కజాన్లో ప్రధాని మోదీ, చైనా […]
Amaravati Capital : ఏపీలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి పునఃనిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే అన్ని అడ్డంకులు అధిగమించింది. ఈ క్రమంలోనే రాజధాని పనుల ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని కూటమి సర్కారు ఆహ్వానించింది. రెండు రోజుల కింద సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై అమరావతి నిర్మాణంపై చర్చించారు. ఏపీలో […]