Home / Passengers
RTC Decided To Provide Free WiFi: ప్రయాణికుల సౌకర్యాల కోసం తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడూ సన్నద్ధం అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వారికి పలు రకాల సేవలు అందిస్తోంది. అలాగే నిర్వహణలోనూ ఎప్పటికప్పుడూ అప్డేట్ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికులకు బస్టాండ్లలో, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వైఫై అందించేందుకు సిద్ధమైంది. బస్సు ప్రయాణాలను, బస్సు కోసం ఎదురుచూసే టైంలో వారి సమయాన్ని ఆనందంగా మార్చేందుకుగాను ఈ ఏర్పాటు చేయబోతోంది. ఈ విషయమై తెలంగాణ ఆర్టీసీ […]
Railways Hike Ticket Prices: దేశవ్యాప్తంగా రైలు టికెట్ ఛార్జీలు స్వల్పంగా పెరిగాయి. పెరిగిన ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ క్లాస్ టికెట్ ఛార్జీలను కిలోమీటరుకు 1 పైసా చొప్పున, అన్ని ఏసీ రతగతుల టికెట్ ఛార్జీలను కిలోమీటర్ కు 2 పైసల వంతున రైల్వే పెంచింది. రోజువారి ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సబర్బన్ రైళ్ల ఛార్జీలు, నెలవారీ సీజన్ టికెట్లలో ఎటువంటి మార్పులు […]
Special Trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్ నడుపుతోన్న రైల్వే.. తాజాగా మరో మార్గంలో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. చర్లపల్లి నుంచి ఉత్తరప్రదేశ్ లోని సుబేదార్ గంజ్ వరకు రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు నేటి నుంచి ఆగస్టు 2 వరకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు. రైలు నెం. 04121 సుబేదార్ గంజ్- చర్లపల్లి మధ్య నేటి నుంచి […]
South Central Railway Operates Special Trains: ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలోనే చర్లపల్లి- రామేశ్వరం- చర్లపల్లి, హైదరాబాద్- కొల్లం- హైదరాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసింది. రైలు నెం. 07695 చర్లపల్లి- రామేశ్వరం మధ్య జులై 2 నుంచి జులై 23 వరకు ప్రతి బుధవారం ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. చర్లపల్లిలో ఈ రైలు సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరుతుంది. గురువారం […]
Indian Railway Hikes Ticket Price from July 1st: దేశంలో రవాణా రంగంలో రైల్వేలది కీలకమైన పాత్ర. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు రైల్వేలు ఎంతో ఉపకరిస్తాయి. సామాన్య ప్రజల నుంచి సంపన్నుల వరకు రైల్వేలను ఆశ్రయిస్తుంటారు. తక్కువ ఖర్చులో ప్రయాణం చేయొచ్చని అనుకుంటున్న ప్రజలకు ఛార్జీల భారాన్ని మోపాలని ఇండియన్ రైల్వేస్ అనుకుంటుందట. చాలా ఏళ్లుగా ఇండియన్ రైల్వేస్ ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరలను పెంచలేదు. తాజాగా జూలై 1 నుంచి […]
South Central Railway Announce Special Trains: ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల డిమాండ్ కు అనుగుణంగా పలు రూట్లలో స్పెషల్ రైళ్లను ప్రవేశపెడుతోంది. వీటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో మరిన్ని మార్గాలకు విస్తరిస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్- నాగర్ సోల్- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే నడుపుతోంది. జూలై 3 నుంచి జూలై 25 వరకు ఈ […]
Vande Bharat Express: ప్రయాణికుల్లో వందే భారత్ రైలుకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చే ఈ రైలుకు మంచి మార్కులే పడుతున్నాయి. మేకిన్ ఇండియాలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో వివిధ మార్గాల్లో ఐదు వందేభారత్ రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా సికింద్రాబాద్- తిరుపతి మధ్య రైల్వే అధికారులు వందే భారత్ రైలును ప్రవేశపెట్టారు. ప్రయాణికుల […]
Lady attack with knife 12 people injured in Hamburg Germany: జర్మనీలోని హాంబర్గ్ రైల్వేస్టేషన్ లో ఓ మహిళ వీరంగం సృష్టించింది. కత్తితో విచక్షణారహితంగా పలువురిపై దాడికి దిగింది. దీంతో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకుని మహిళను అరెస్ట్ చేశారు. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. అయితే మహిళ వయస్సు 39 ఏళ్లు ఉంటుందని.. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతుండవచ్చని […]
15 People died in Sri Lanka Bus Accident: శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదంలో 15 మందికిపైగా మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున 70 మంది బౌద్ధ యాత్రికులతో కోట్మలేలోని కొండలలోని ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా.. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. […]
Special Trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా చర్లపల్లి- బర్హంపూర్ మధ్య 16 స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లు మే 9 నుంచి జూన్ 27 వరకు రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. చర్లపల్లి- బర్హంపూర్ స్పెషల్ ట్రైన్ రైలు నెంబర్ (07027) చర్లపల్లి నుంచి బర్హంపూర్ కు వెళ్లే రైలు […]