Home / Pakistani Spy
Punjab: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. అలాగే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలు, పాక్ ఆర్మీ బేస్ క్యాంపులపై డ్రోన్ దాడులు చేసింది. మరోవైపు పాకిస్తాన్ చేసిన దాడులను మన రక్షణ వ్యవస్థ చిత్తు చేసింది. అలాగే దేశంలో ఉగ్రవాదం అంతం చేసేలా భద్రతా, నిఘా వర్గాలు దర్యాప్తు ముమ్మరం […]