Home / pakistan ships banned
Ships: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య వివాదం మరింతగా పెరుగుతోంది. జమ్ముకాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన 26 మంది పర్యాటకులను లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని నిర్ధారించుకున్న భారత్ తగిన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పాక్ తో వాణిజ్య, దౌత్యపరమైన సంబంధాలను తెంచుకుంటోంది. సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకుని వ్యూహాత్మకంగా […]