Home / pakistan retaliation
Indian Army: ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశవ్యాప్తంగా త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. పాక్ ప్రతీకార చర్యకు పుణుకునే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో నిఘా పెట్టారు. పాక్ చర్యను తిప్పి కొట్టేందుకు త్రివిధ దళాలు సిద్ధమౌతున్నాయి. ఇప్పటికే నేవి అండర్లో విశాఖ విమానాశ్రయం ఉంది. విశాఖను డేగ కళ్ళతో తూర్పు నావికాదళం చూస్తుంది. సముద్ర తీరం వెంబడి చొరబాటుదారులు రాకుండా ఇండియన్ కోస్ట్ గార్డ్ నిఘా పెట్టారు. ఆపరేషన్ అభ్యాస్లో భాగంగా విశాఖలో […]