Home / Mumbai Airport
అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్జాయ్’ తుపాను అత్యంత తీవ్ర రూపం దాల్చింది. ఈ తుపాను తీరం వైపు కదులుతుండటంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ముంబై ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
నైరోబి నుండి భారత్ లోకి మాదకద్రవ్యాలు తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అతని నుండి 35కోట్లు విలువచేసే హెరాయిన్ ను స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటన ముంబై ఎయిర్ పోర్టులో చోటుచేసుకొనింది.
ముంబై ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులకు రూ. 4.1కోట్లు విలువచేసే విదేశీ కరెన్సీ పట్టుబడింది. దీంతో ముగ్గురు ప్రయాణీకులను అధికారులు అరెస్ట్ చేశారు.