Home / Kailash Manasarovar Yatra 2025
Kailash Yatra 2025: కైలాస మానస సరోవర యాత్రకు వెళ్తున్న యాత్రికులకు అడ్డంగా కొండచరియలు విరిగి పడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్ లోని పితోరాగఢ్ జిల్లాలో జరిగింది. కైలాస్ మానస సరోవర యాత్రలో ఒక్కసారిగా కొండ చరియలు విరిగి పడటంతో భక్తులు భయానికి గురయ్యారు. అయితే ఎవరికీ అపాయం జరుగలేదు. కాగా వందలాది మంది యాత్రికులు అదే రోడ్డులో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. రోడ్డుపై పడిపోయిన వాటిని తొలగిస్తున్నారు. ఇందుకు బోర్డర్ […]