Home / IMF Funds
Pakistan: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సందర్శించారు. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడిలో లష్కరే తోయిబాకు చెందిన ముష్కరులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ఉగ్రస్థావరాలను నేలమట్టం చేయడంతో దాడుల్లో 100 మంది ముష్కరులు హతమయ్యారు. అయితే భారత్ జరిపిన దాడులకు […]