Home / diplomacy delegation
Yusuf Pathan on Pahalgam Attack: పాకిస్తాన్ ఉగ్ర చర్యలను అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బృందాలను ఏర్పాటు చేసింది. అందులో టీమిండియా మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ యూసూఫ్ పఠాన్ పేరును చేర్చారు. అయితే తమ అనుమతి లేనిదే మా ఎంపీ పేరును ఎలా ఫైనల్ చేస్తారని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఎంసీ పార్టీని సంప్రదించకుండా యూసూఫ్ పఠాన్ ఎంపిక జరిగిందన్నారు ఆపార్టీ నేత అభిషేక్ బెనర్జీ. ఒక […]