Home / COVID-19
కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు చైనా మరోసారి లాక్ డౌన్ విధించింది. దేశంలోనిఏడు ప్రావిన్షియల్ రాజధానులతో సహా 33 నగరాలు 65 మిలియన్లకు పైగా ప్రజలు లాక్ డౌన్ పరిధిలోకి వస్తారు. జాతీయ సెలవుల్లో దేశీయ ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా వల్ల ఇప్పటికే చాలా మంది మరణించారన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఒక పక్క కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకో పక్క వ్యాక్సిన్లు వేస్తూనే ఉన్నారు. మన కంటికి కనిపించని చిన్న వైరస్ మనలని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది.
కరోనా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది బుధ వారం నుంచి వినాయనకుని ఉత్సవాలు, పూజలు ప్రారంభమయ్యాయి.ఇదే క్రమంలో కరోనా కేసులు కూడా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ముందస్తూ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిసిన సమాచారం. గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు 7, 231 కేసులు వచ్చాయి.
కరోనా వల్ల మనమందరం గడిచిన 3 ఏళ్ళు ఇళ్ళకే పరిమితం అవ్వాలిసి వచ్చింది. ఇది కంటికి కనపడదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కోట్లాది మంది ఈ కరోనా బారిన పడి కొన్ని లక్షల మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు.
ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి కరోనా, మంకీపాక్స్, హెచ్ఐవీ ఒకేసారి నిర్ధారణ అయ్యాయి. ఈ తరహా కేసు నమోదవ్వడం మెడికల్ హిస్టరీలో ఇదే తొలిసారి. ఈ మేరకు ‘జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్’లో ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. బాధిత వ్యక్తి స్పెయిన్ పర్యటనకు వెళ్లొచ్చిన 9 రోజుల తర్వాత అతడిలో గొంతునొప్పి,
బాలీవుడ్ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్ రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ గారే ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసి తెలియజేశారు. అమితాబ్ బచ్చన్ గారు గేమ్షో కౌన్ బనేగా కరోడ్పతి షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ చేస్తున్న సమయంలో కరోనా బారిన పడ్డట్లు తెలిసిన సమాచారం.
కరోనాకు పుట్టినిల్లు చైనా. ప్రపంచమంతా ప్రజలు కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే చైనాను కరోనా ఇంకా వదల్లేదు. ఇప్పటికి చైనీయులు వణికిపోతూనే ఉన్నారు. జీరో టాలరెన్స్తో కరోనాను అదుపు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి శనివారం రెండోసారి కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది.ట్విట్టర్లో, పార్టీ ఎంపీ మరియు కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్, "ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం సోనియా ఐసోలేషన్లో వున్నారని రాసారు.
’బయోలాజికల్ ఇ‘ యొక్క కార్బెవాక్స్ 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి మరియు కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్తో పూర్తిగా టీకాలు వేసిన వారికి (డబుల్ డోస్) బూస్టర్ లేదా ముందు జాగ్రత్త డోసుగా ఆమోదించబడింది. ఇమ్యునైజేషన్పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGEI) యొక్క COVID-19
ప్రియాంక గాంధీ వాద్రాకు కరోనా సోకింది. ప్రియాంక గాంధీకి కరోనా సోకడం ఇది రెండోసారి. ఆమె ఐసోలేషన్లో వున్నారు. తనకు కరోనా వైరస్ సోకిందని ప్రియాంక గాంధీ ట్వీట్ ద్వారా సమాచారం అందించారు. ప్రియాంక గాంధీ ట్వీట్ చేస్తూ, "ఈ రోజు మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డాను.