Home / COVID-19
మరోవైపు దేశంలో కొత్త వేరియంట్ గుర్తించిన వెంటనే వాటిని ల్యాబ్లో ఐసోలేట్ చేస్తున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు.
Covid-19: దేశంలో ఉన్నట్టుండి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇన్ని కేసులు ఒక్కసారిగా నమోదు అవడం.. నాలుగు నెలల తర్వాత ఇదే మెుదటి సారి.
వైరస్ కారణంగా అనేక మందికి శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయని, దీంతో హాస్పిటల్ లో చేరడం అనివార్యమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల వెల్లడించింది.
ఇన్ఫ్లూయెంజా ఎ వైరస్కు ఉప రకంగా భావిస్తున్న హెచ్3ఎన్2 వైరస్ గత నెల రోజుల నుంచి తీవ్రంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
చైనాలో మొదలై ప్రపంచాన్ని వణికించింది కరోనా మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. అక్కడక్కడ ఇంకా కేసులు ఉన్నా వైరస్ అదుపులోనే ఉంది.
న్ ఫ్లుయెంజా తో బాధపడుతున్న వాళ్లకు యాంటీబయాటిక్స్ కాకుండా రోగ లక్షణాలకు మాత్రమే చికిత్స అందించాలని వైద్యులకు సూచించింది.
కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. చైనా, పలు దేశాలలో ఇప్పటికే మరణాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ తరుణంలోనే మళ్ళీ దేశాలన్నీ
Covid 19 : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ కోరలు చాస్తుంది. ముఖ్యంగా చైనాలో బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి.
కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ మళ్ళీ అప్రమత్తమవుతున్నాయి. చైనా సహా పలు దేశాల్లో కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ మంతా ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్ని దేశాలు కరోనా ఎఫెక్ట్ తో దారుణమైన రోజులను చూడాల్సివచ్చింది.