Home / Closing Ceremony
Finals: ఐపీఎల్ 2025 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఇవాళ పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. అందులో భాగంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముగింపు వేడుకలు ఇవాళ సాయంత్రం 6 గంటలకే ప్రారంభం కానున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం సేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతోంది. కాగా ముగింపు వేడుకల్లో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఆయన కుమారులు శివం, […]