Home / latest ap politics
Batchula Arjunudu : టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఈరోజు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. గుండెనొప్పిగా గుర్తించిన విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. ప్రస్తుతం బచ్చుల అర్జునుడికి బీపీ అధికంగా ఉండడంతో .. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. 24 గంటలు గడిచాక మరోసారి పరిస్థితిని సమీక్షించనున్నట్లు వివరించారు. బచ్చుల అర్జునుడు 2017లో శాసనసభ్యుల […]
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ (70) కన్నుమూతకిడ్నీ మార్పిడితో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వసంత్ కుమార్అనారోగ్యంతో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్ది సేపటిక్రితం మృతి చెందిన వసంత్వసంత్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూండ్ల గ్రామం
పవన్ కళ్యాణ్ వారాహిని, తన యువగళాన్ని వారు ఆపలేరని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఎవరైనా అడ్డు వస్తే తొక్కుకుంటూ వెళ్లిపోతాం అని సవాల్ చేశారు. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు మేర చేపట్టనున్న యువగళం పాదయాత్రను ఇవాళ ఉదయం కుప్పం నుంచి లోకేశ్ ప్రారంభించారు.
ఈరోజు పాదయాత్రను ప్రారంభించిన టీడీపీ నేత నారా లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ ను ఉద్దేశస్తూ... 'ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు. పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు' అని ఎద్దేవా చేశారు.
ఏపీలో రాజకీయాలు గరం గరంగా ఉన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ హీట్ పెంచుతున్నారు. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ కామెంట్ చేసినా.. వెంటనే అధికార పార్టీ నేతలు కౌంటర్లు
ప్రజలు అంగీకరిస్తేనే తాను ముఖ్యమంత్రిని అవుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిగిలో జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
74వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నేరాలు లేని ఆంధ్రప్రదేశ్ ను చూడడమే మేము జనసేన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాను రాను మరింత వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతుంటే.. జగన్ సర్కారు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ తరుణంలోనే ఏపీలో ప్రధాన నాయకులైన సీఎం జగన్, పవన్ కళ్యాణ్,
Pawan-Mayavati: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు నిర్లక్ష్యంపై మంగళగిరిలో జనసేన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీ మాజీ సీఎం మాయవతిపై పవన్ పలు వ్యాఖ్యలు చేశారు.
అమలు చేసే వ్యక్తి లేనపుడు ఎన్నిగొప్ప చట్టాలు చేసినా ఉపయోగం ఉండదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంపై సదస్సు నిర్వహించారు.