Home / ప్రాంతీయం
యువగళం యాత్రలో అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తారక రత్న ఆరోగ్యం గురించి.. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నారంటే?
సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బెంగళూరులోని నారాయణ హృదయాలయ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "వాల్తేరు వీరయ్య'. ఈ మూవీలో శృతి హాసన్ చిరుకి జంటగా నటించింది. అలానే రవితేజ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
Batchula Arjunudu : టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఈరోజు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. గుండెనొప్పిగా గుర్తించిన విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. ప్రస్తుతం బచ్చుల అర్జునుడికి బీపీ అధికంగా ఉండడంతో .. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. 24 గంటలు గడిచాక మరోసారి పరిస్థితిని సమీక్షించనున్నట్లు వివరించారు. బచ్చుల అర్జునుడు 2017లో శాసనసభ్యుల […]
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ (70) కన్నుమూతకిడ్నీ మార్పిడితో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వసంత్ కుమార్అనారోగ్యంతో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్ది సేపటిక్రితం మృతి చెందిన వసంత్వసంత్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూండ్ల గ్రామం
Success Meet: వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి చోటు చేసుకుంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు అభిమానులు వేలాది సంఖ్యలో వచ్చారు. వీరు ఒక్కసారిగా గేట్లను తోసుకొని ముందుకు వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో చిరంజీవి అభిమానులు.. పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
Hyderabad Roads: హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి దారుణంగా మారుతుంది. ఎప్పుడు ఏ రోడ్డు ఎలా కుంగిపోతుందో అని వాహనదారులు నిరంతరం భయపడుతున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 5 లో ఉన్న పళంగా రోడ్డు కుంగిపోయింది. పది అడుగుల మేర రోడ్డు కుంగిపోయినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఓ ట్రక్కు అందులో పడిపోయింది.
Akunuri Murali: వాహనాల తనిఖీల్లో భాగంగా భుపాలపల్లి ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ద్విచక్ర వాహనదారుడిపై అధికారం అడ్డం పెట్టుకొని చేయి చేసుకున్నాడు. ఇది చూసిన మాజీ ఐఏఎస్ అధికారి సదరు ఎస్ఐని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తారకరత్నకు గుండెపోటు వస్తే నారా లోకేష్ పట్టించుకోలేదని మంత్రి రోజా విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్పై మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని రోజా కీలక కామెంట్స్ చేశారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ను రద్దు చేసి వస్తే.. ముందుస్తు ఎన్నికలకు మేము కూడా రెడీ అని తెలిపారు.