Home / ప్రాంతీయం
Tarakaratna Health: తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు.. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు. తారకరత్న ఆరోగ్యంపై వైద్యులు హెల్త్బులిటెన్ విడుదల చేశారు.
Traffic Rules: ట్రాఫిక్ నియమాలు పాటించని వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు విధించే చలాన్లను తప్పించుకునేందుకు కొందరు వివిధ మార్గాలను అనుసరిస్తారు. కొందరు వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా.. మరి కొందరు వాహనాల నెంబర్ కనిపించకుండా చేస్తారు.
తిరుమలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు మలయప్పస్వామి సప్త వాహనాలపై దర్శనమివ్వనున్నారు.
మాజీమంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే.ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి నేడు సీబీఐ ముందు విచారణకు హాజరు కానున్నారు.హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే విచారణకు హాజరు కానున్నారు.
నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకి గురైన విషయం తెలిసిందే.తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.రాత్రి పొద్దుపోయాక ప్రత్యేక అంబులెన్స్ లో
Cm Kcr Brs: దౌర్జన్యంగా ఎన్నికల్ల గెలవడమే భాజపా లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా.. ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ ను బీఆర్ఎస్ లో కి ఆహ్వానించారు.
Yuvagalam: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రను ఈ రోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా.. కుప్పంలో తొలి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్ పై లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Jamuna: వెండితెర సత్యభామగా ఓ వెలుగు వెలిగిన జమున అంత్యక్రియలు ముగిశాయి. జమున అంత్యక్రియలు కుటుంబ సభ్యులు.. అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. పలువురు సినీ కళాకారులు జమున భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
పవన్ కళ్యాణ్ వారాహిని, తన యువగళాన్ని వారు ఆపలేరని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఎవరైనా అడ్డు వస్తే తొక్కుకుంటూ వెళ్లిపోతాం అని సవాల్ చేశారు. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు మేర చేపట్టనున్న యువగళం పాదయాత్రను ఇవాళ ఉదయం కుప్పం నుంచి లోకేశ్ ప్రారంభించారు.
Vijaya Shanti: రాష్ట్రం ఏర్పాడ్డాక.. కేసీఆర్ తెలంగాణను పూర్తిగా దోచుకున్నారని విజయశాంతి ఆరోపించారు. రాజకీయల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తో పాటు ఇతర భాజపా నేతలు హజరయ్యారు.