Home / ప్రాంతీయం
25 lakhs EX Gratia to the Died Families In Tirupati Incident: తిరుపతిలో వైకుంఠ దర్శనం టోకెన్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించింది. రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అలాగే తొక్కిసలాట ఘటనపై కేసులు నమోదు చేశారు. ఈస్ట్ పీఎస్లో నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. బీఎన్ఎస్ 194 సెక్షన్ […]
Supreme Court Big Shock to KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణకు ఈనెల 15కు వాయిదా వేసింది. ఈ మేరకు 15న విచారించనున్నట్లు సీజేఐ తెలిపింది. ఇదిలా ఉండగా, కేటీఆర్ క్వాష్ పిటిషన్ను 15వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు తెలపగా.. అప్పటివరకు ఈ కేటీఆర్ క్వాష్ పిటిషన్ను విచారించాల్సిన అవసరం లేదని […]
KTR sentaional comments before interrogation: తెలంగాణ ప్రతిష్ఠను పెంచడానికే ఈ-రేస్ నిర్వహించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేను కేసీఆర్ సైనికుడిని అని వెల్లడించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రయత్నించామని వెల్లడించారు. నేను క్విడ్ ప్రోకోకి పాల్పడలేదని, ఆ తెలివితేటలు వాళ్లకే ఉన్నాయని చెప్పారు. నేను ఏం చేసినా తెలంగాణ ప్రతిష్ఠ కోసమే చేశానని వెల్లడించారు. తెలంగాణ ప్రతిష్ఠను పెంచడానికి గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశామని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి […]
PM Modi Speech At Vishaka Public Meeting: భారత ప్రధాని నరేంద్రమోదీ బుధవారం విశాఖలో పర్యటించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐఎన్ఎస్ డేగకు చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేలాది మంది రోడ్డుకు ఇరువైపులా స్వాగతం పలుకుతుండగా, సిరిపురం జంక్షన్ నుంచి సాగిన రోడ్ షోలో ప్రధాని పాల్గొన్నారు. పిదప, విశాఖ […]
6 killed in Tirupati temple: తిరుపతిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాల జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతుల్లో నాయుబాబు(51), రజిని(47) లావణ్య(40), శాంతి(34), నిర్మల(50). మల్లిగ(49)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో 40మంది గాయపడినట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్వన టికెట్ల జారీలో మూడు చోట్ల తొక్కిసలాట జరిగింది. శ్రీనివాసం వద్ద పెద్ద […]
Another Big Shock to Former Minister KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఓఆర్ఆర్ అక్రమాలపై విచారణ జరపాలని ఫిర్యాదు చేశారు. ఓఆర్ఆర్ టోల్ లీజ్పై క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్పై బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు చేసింది. అలాగే ఈడీకి కూడా ఓఆర్ఆర్ టోల్ లీజ్పై ఫిర్యాదు చేసింది. కేటీఆర్తో పాటు కేసీఆర్పై కూడా ఈడీకి ఫిర్యాదు అందింది. కాగా, న్యాయవాదిని […]
AP Inter 1st Year Exams Cancelled: ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తొలగించనుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు సీబీఎస్ఈ తరహాలోనే ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టనుంది. కాగా, ఈ నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఇంటర్ సిలబస్లో మార్పులు చేస్తున్నామని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా […]
Andhra Pradesh Deputy CM Pawan Kalyan Reached Vishaka: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జనసేన నేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్కు జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కల్యాణ్ ఎయిర్ పోర్టు నుంచి నోవాటెల్ హోటల్కు బయలుదేరారు. కాగా, సాయంత్రం ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో కలిసి […]
BRS Working President KTR Filed lunch Motion Petition in TG High Court: హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ను అనుమతి ఇచ్చింది. ఏసీబీ విచారణకు లాయర్ను అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏ1గా కేటీఆర్ ఉన్నారు. ఈనెల 9న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు […]
APSRTC Announcess 7200 Special Buses For Sankranthi: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అడిషనల్ బస్సులు నడిపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ మేరకు నేటి నుంచి ఈనెల 13 వరకు అడిషనల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఒక్క హైదరాబాద్ నుంచి పలు చోట్లకు దాదాపు 2,153 బస్సులు నడపనుంది. అలాగే, బెంగళూరు […]