Home / తాజా వార్తలు
Samsung Galaxy S23: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్లో కొత్త సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్ అర్ధరాత్రి 12 గంటల నుంచి లైవ్ అవుతుంది. కొత్త సేల్లో వినియోగదారులు స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందుతారు. అయితే ఇప్పుడు సేల్ ప్రారంభానికి ముందే సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 ధర ఊహించని విధంగా పడిపోయింది. మీరు 5 నుంచి 6 సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం లేని స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. మీరు Samsung […]
Hero Sudeep Mother Died: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సరోజా సంజీవ్(86) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆమె అక్టోబర్ 20న తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో హీరో సుదీప్, అతడి కుటుంబం శోకసంద్రంలో ఉంది. ఇక ఆమె మరణం పట్ల సుదీప్ అభిమానులు, ఇండస్ట్రీలో వర్గాల […]
Xi Jinping Asks Troops To Prepare For War: మరోసారి చైనా, తైవాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యుద్ధానికి సిద్ధం కావాలంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తమ దేశ సైనికులకు పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా చైనాకు చెందిన సైనిక విమానాలు, నౌకలు తైవాన్ భూభాగంలోకి వెళ్లినట్టు ఆ దేశం తెలిపింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు చైనాకు […]
iPhone 15 Discount: ఐఫోన్.. ఎంతో మంది కలల ఫోన్. దీన్ని కొనడానికి ఎందరో కిడ్నీలు అమ్మిన వార్తలు కూడా చూశాం. అటువంటి ఐఫోన్లపై ఫ్లిప్కార్ట్ దీపావళి సందర్భంగా ఊహించని ఆఫర్లు ప్రకటించింది. కొత్త దీపావళి సేల్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఐఫోన్ 15ను 50,000 రూపాయల కంటే తక్కువ ధరకే కొనచ్చు. దీని లాంచింగ్ ధర రూ. 66,900. అలానే ఎంపిక చేసిన క్రెడిట్- డెబిట్ కార్డ్లపై బ్యాంక్ ఆఫర్లు అందిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు […]
Loud Explosion off at School in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ సీఆర్పీఎఫ్ పాఠశాలలో ఆదివారం ఉదయం పేలుడు శబ్దం వినిపించింది. అయితే ఈ పేలుడు ధాటికి పాఠశాల గోడతో పాటు సమీపంలోని షాపుల అద్దాలు, వాహనాలు, స్థానికంగా ఉన్న కారు అందాలు ధ్వంసం అయ్యాయి. అయితే ప్రమాద సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. పేలుడు అనంతరం ఆ ప్రాంతం అంతా […]
Maruti Fronx: భారతీయ ఆటో మార్కెట్లో నంబర్ వన్గా ఉన్న మారుతి సుజికి బడ్జెట్ ధరలో అనేక కార్లను విక్రయిస్తోంది. వీటిలో ప్రీమియం కార్లు కూడా ఉన్నాయి. వీటిలో మారుతి సుజికి ఫ్రాంక్స్ ఉంది. ఇది మంచి అమ్మకాలతో దేశంలో ప్రజాదరణ పొందింది. ఇది సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో టయోటా అర్బన్ క్రూయిజర్ టిస్సర్తో పోటీపడుతుంది. ఈ నేపథ్యంలో మారుతి సుజికి ఫ్రాంక్స్ ఎస్యూవీ ధర, మైలేజ్ తదితర వివరాల గురించి తెలుసుకుందాం. ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ […]
Naga Chaitanya and Sobhita Dhulipala Photo Viral: అక్కినేని హీరో, యువ సామ్రాట్ నాగచైతన్య నటి శోభిత ధూళిపాళను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడు తమ రిలేషన్పై ఈ లవ్బర్ట్స్ పెదవి విప్పలేదు. కానీ సడెన్ నిశ్చితార్థం చేసుకుని అందరికి షాకిచ్చారు. కేవలం ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో ఆగష్టులో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అనంతరం ఫోటోలు షేర్ చేసి అందరిని సర్ప్రైజ్ చేశారు. […]
Flipkart Offers: ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లతో సహా అనేక రకాల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా డీల్స్, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటిలాగే ఫ్లిప్కార్ట్ ప్లస్, విఐపి మెంబర్లు ఒక రోజు ముందే సేల్ యాక్సెస్ పొందుతారు. ఫ్లిప్కార్ట్ సేల్ సమయంలో ఉండే కొన్ని ఉత్తమ డీల్లను టీజ్ చేసింది. అనేక బ్యాంక్ య క్రెడిట్/ డెబిట్ కార్డులపై భారీ ఆఫర్లను అందిస్తోంది. దీని గురించి […]
Jupally Krishna Rao Counter to Harish Rao: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాలు విసిరారు. మల్లన్నసాగర్పై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్రావు చేసిన కామెంట్స్పై స్పందిస్తూ ఆయన కౌంటర్ ఇచ్చారు. శనివారం గాంధీభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో రాష్ట్ర ఆదాయం, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు, […]
Mudragada Daughter Joins in Janasena: వైఎస్సార్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆమెకు కండువ కప్పి ఆహ్వానించారు. ఆమెతో పాటు గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, జగ్గయ్యపేట పురపాలక కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు తదితరులు కూడా జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేనాని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం […]