Home / అంతర్జాతీయం
ఎల్ సాల్వడార్ ఆఫ్రికా లేదా భారతదేశం నుండి వచ్చే ప్రయాణీకుల నుంచి $1,000 రుసుమును వసూలు చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్ కు వలసలను అరికట్టడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటోంది.
విదేశీ నిపుణులకు, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్లో తమ గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఊరట నిచ్చే వార్త. అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ యొక్క ప్రాథమిక దశలో ఎంప్లాయ్ మెంట్ అధరైజేసన్ కార్డ్ మరియు ఇతర అవసరమైన ప్రయాణ పత్రాలను జారీ చేయాలని వైట్ హౌస్ కమిషన్ సిఫార్సు చేసింది.
మెక్సికో లో ఓటిస్ హరికేన్ అకాపుల్కోను తాకడంతో సుమారుగా 27 మంది మరణించగా నలుగురు గల్లంతయ్యారు. గంటకు 165 మైళ్ళ వేగంతో వీచిన గాలులతో, ఇళ్లు మరియు హోటళ్ల ధ్వంసమయి పైకప్పులు ఎగిరిపోయాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. కమ్యూనికేషన్లు స్తంభించాయి.
గాజా స్ట్రిప్లో ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 50 మంది బందీలు మరణించారని హమాస్ ఉగ్రవాద సంస్థ పేర్కొంది, హమాస్ యొక్క సాయుధ విభాగం, అల్-కస్సామ్ బ్రిగేడ్స్ తన టెలిగ్రామ్ ఛానెల్లో ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం రాత్రిపూట దాడి తరువాత ఈ ప్రకటన వచ్చింది.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మైనేలోని లెవిస్టన్ నగరంలో గల ఓ బార్ అండ్ రెస్టారెంట్, బౌలింగ్ అలే వద్ద ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. విచక్షణ రహితంగా ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందగా.. మరో 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. బుధవారం రాత్రి 8.30 గంటల
గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గత 24 గంటల్లో 700 మంది మరణించారు. మరోవైపు గాజాలో విద్యుత్హ కొరణంగా ఆసుపత్రుల్లో వైద్యనదుపాయాలు నిలిచిపోయాయని దీనితో మరిన్ని మరణాలు నమోదయ్యే అవకాశముందని తెలుస్తోంది.
శీతాకాలంలో పొగమంచు కారణంగా రోడ్లపై ప్రమాదాలు జరగడం మనం గమనించవచ్చు. అయితే అమెరికాలో తాజాగా జరిగిన ఘోర ప్రమాదంలో దాదాపు 158 వాహనాలు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా.. 25 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఊహించని ఈ దుర్ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బంగ్లాదేశ్లోని ఈశాన్య కిషోర్గంజ్ జిల్లాలో ప్యాసింజర్ రైలును గూడ్స్ రైలు ఢీకొనడంతో సోమవారం 20 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.రాజధాని ఢాకాకు 60 కిలోమీటర్ల దూరంలోని కిషోర్గంజ్ జిల్లాలోని భైరబ్ ప్రాంతంలో మధ్యాహ్నం 3.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఢాకా వెళ్లే ఎగరోసిందూర్ గోధూలీ ఎక్స్ప్రెస్ వెనుక కోచ్లను ఛటోగ్రాం వైపు వెళ్తున్న గూడ్స్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఇంధన సరఫరా నిలిచిపోవడంతో యుద్ధంలో దెబ్బతిన్న గాజా ఆసుపత్రులలోని ఇంక్యుబేటర్లలో 120 నవజాత శిశువుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని యునైటెడ్ నేషన్స్ పిల్లల ఏజెన్సీ ఆదివారం హెచ్చరించింది. ఇంధనం లేకపోవడం వల్ల ఈ శిశువులు చనిపోయే ప్రమాదం ఉందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
గాజా సరిహద్దు సమీపంలో శనివారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో హమాస్కు చెందిన నుఖ్బా కమాండో దళాలకు చెందిన ఇద్దరు సభ్యులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడిఎఫ్)తెలిపింది. అదే ఘటనలో ఇతర హమాస్ ఉగ్రవాదులు కూడా మరణించారని పేర్కొంది.